Credit Card Update: నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ వాడకం చాలా ఎక్కువైంది. క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి, వ్యక్తులు పరిమితిలోపు చెల్లింపులు చేసే సదుపాయాన్ని పొందుతారు. తర్వాత ఈ చెల్లింపును క్రెడిట్ కార్డ్ బిల్లుగా చెల్లించవచ్చు.
ఫ్లిప్కార్ట్ తన యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది.. తన ప్లాట్ఫారమ్లో యాక్సిస్ బ్యాంక్ సౌజన్యంతో వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ తన ప్లాట్ఫారమ్లోని కస్టమర్లు మూడేళ్ల వరకు యాక్సిస్ బ్యాంక్ నుండి రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను పొందగలరని ఒక ప్రకటనలో తెలిపింది.
Banking Service Charges Increased : కొత్త ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ 1) ప్రారంభం నుంచి సామాన్యులకు అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి. దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు బ్యాంకింగ్ సేవలపై సర్వీస్ ఫీజు రేట్లను సవరించి, నిబంధనలను మారుస్తున్నట్లు ప్రకటించాయి.
Top10 Banks In India : నేటి యుగంలో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరి ఉండాల్సిందే. భారతదేశంలో మొత్తం 34 బ్యాంకులు ఉన్నాయి. వాటిలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కాగా మిగతావి ప్రైవేట్ రంగానికి చెందినవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) : ఫార్చ్యూన్ 500 కంపెనీలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా ఉంది. ఇది భారతీయ బహుళజాతి, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ. పంజాబ్ నేషనల్ బ్యాంక్…
Today Business Headlines 15-03-23: లక్షకుపైగా కంపెనీలు: రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లక్షకు పైగానే కంపెనీలు యాక్టివ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లక్షా 13 వేల సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి తెలంగాణలో 86 వేల 704 కంపెనీలు, ఏపీలో 26 వేల 437 సంస్థలు ఉన్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో 42 వేల 646 కంపెనీలు ఉండగా మూసివేసినవాటిని మరియు రద్దయ్యే క్రమంలో ఉన్న వాటిని…
Citibank Merger With Axis Bank: భారత బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్యాంక్.. ఇప్పుడు చరిత్రలో లేకుండా కనుమరుగైపోయింది.. 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సిటీ బ్యాంక్ ప్రస్తానం ఇవాళ్టితో ముగిసిపోయింది.. బ్యాంక్ విలీన ప్రక్రియ నేటితో ముగిసింది.. దేశవ్యాప్తంగా ఉన్న సిటీ బ్యాంక్ అన్ని బ్రాంచీలను ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకులో విలీనం అయ్యాయి.. యాక్సిస్ బ్యాంకులో విలీన ఒప్పందం 2021కి పూర్తి స్థాయిలో అనుమతులు లభించాయి.. ఆ తర్వాత…
Banks exposure to Adani Group: అదానీ గ్రూప్ కంపెనీల బిజినెస్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ అనంతరం ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు లబోదిబో అంటున్నారు. తమ డబ్బు ఏమైపోతుందో ఏమోనని దిగులు పెట్టుకున్నారు. దీంతో పార్లమెంట్ సైతం ఇదే వ్యవహారంపై దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో.. అదానీ గ్రూపు సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకులు మరియు ఎల్ఐసీ ఒకదాని తర్వాత ఒకటి స్పందిస్తున్నాయి. తాము ఎంత లోనిచ్చామో చెబుతున్నాయి.
పర్సనల్ లోన్స్, వెహికల్స్ లోన్స్, హోం లోన్స్ ఈఎంఐలు కట్టేవారికి షాకిచ్చింది యాక్సిస్ బ్యాంక్.. వివిధ రకాల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) సవరించింది. రుణాలపై ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచేసింది. సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. న్యూ బెంచ్ మార్క్ ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి గరిష్టంగా 8.60 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నట్టు పేర్కొంది యాక్సిస్ బ్యాంక్.. అయితే, వడ్డీ…
Axis -Max Life: యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ లైఫ్ డీల్లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పై బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ(ఐఆర్డీఐ) యాక్సిస్ బ్యాంకుకు రూ.3కోట్లు జరిమానా విధించింది.