VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎమ్డిగా పనిచేస్తున్న విసీ సజ్జనార్ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆయన విశేషాలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రజలలో బెట్టింగ్ యాప్స్ పై అవగహన కోసమై పలు కీలక పోస్టులను చేస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితంలో నాశనం చేసుకోవద్దని ఆయన పలుమార్లు హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెబుతూనే.. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు…
Online Betting App: తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై మోసాలకు గురికావద్దని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఒకవైపు హెచ్చరిక ఇస్తూనే వాటిపై అవగహన కల్పిస్తున్నారు. ఆయన ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మోసాలను తెలిపేందుకు ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో, ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో రూ.వెయ్యి పెట్టుబడి పెడితే సెకెన్లలో లక్షలు సంపాదించుకోవచ్చని చెబుతున్నది. వాస్తవానికి ఇది…
దేశంలో సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చినట్టుగా తిరిగేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సెకండ్ వేవ్ పరిస్థితులపై మరోసారి స్పందించింది. కరోనా నుంచి కోలుకోవడంతో అప్పుడే మనం సాధారణ జీవితానికి వచ్చినట్టు కాదని, దానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. వ్యాధి నుంచి బయటపడిన వెంటనే అంతా బాగుంటుందని అనుకోవటం పొరపాటని కత్రినా అభిప్రాయపడింది. చాలా వరకు అలసట, శరీరంలో చాలా మార్పులు చేసుకుంటాయని తెలిపింది.…
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సమయాన్ని కరోనా బాధితులకు సహాయం చేయడానికి కేటాయించారు దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి కావలసిన అవసరాలను తీర్చడంతో పాటు వారు ఎక్కడ నుండి తమకు కావాల్సిన వాటిని తీసుకోవచ్చు అనేదాన్ని తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా తెలియచేస్తున్నారు. ఇదిలా…