Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Assam

Assam News

    • వైరల్‌: అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి ఇలా షాకిచ్చింది..
      #జాతీయం

      వైరల్‌: అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి ఇలా షాకిచ్చింది..

      తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడికి షాక్‌ ఇచ్చింది యువతి.. అతడిని స్కూటీని డ్రైనేజీలోకి తోసేసి.. మరీ బుద్ధిచెప్పింది.. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భావ‌న క‌శ్యప్ అనే యువతి సాయంత్రం టైంలో రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా.. స్కూటీపై వ‌చ్చిన ఓ యువ‌కుడు ఆమె ముందు ఆపి.. ఏదో అడ్రస్‌ అడిగారు.. తనకు తెలియదని ఆ యువతి బదులివ్వగా.. కొంచెం ముందుకెళ్లి.. మళ్లీ వెనక్కి వచ్చిన ఆ పోకిరీ.. మళ్లీ…
    • పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా.. షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్
      #Top Story

      పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా.. షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్

      గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఓ ఎమ్మెల్యే.. ఉన్నట్టుండి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. దీంతో.. ఈ పరిణామన్నా సీరియస్‌గా తీసుకున్న పార్టీ అధిష్టానం.. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన ఘటన అసోంలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్.. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు.. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌ అధిష్టానం.. వెంటనే షోకాజ్‌…
    • అసోం-మిజోరం మధ్య చల్లారని సరిహద్దు వివాదం
      #జాతీయం

      అసోం-మిజోరం మధ్య చల్లారని సరిహద్దు వివాదం

      అసోం-మిజోరం మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది. ఇరు రాష్ట్రాలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇంచు భూమి వదులుకునేది లేదంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెగేసి చెబుతున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాయి. ఆరు కంపెనీలకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు.. 306 జాతీయ రహదారిపై నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి. సరిహద్దు ఘర్షణలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మిజోరం వెళ్లొద్దని.. తమ పౌరులకు…
    • రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఘర్షణ, కాల్పులు.. ఆరుగురు పోలీసులు మృతి
      #Top Story

      రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఘర్షణ, కాల్పులు.. ఆరుగురు పోలీసులు మృతి

      ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు ఉద్రిక్తంగా మారాయి. అసోం, మిజోరం బోర్డర్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఎస్పీ సహా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఘర్షణలు జరిగాయి. అవి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని 8 వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా…
    • అసోంలో ఆంక్ష‌లు పొడిగింపు… ఎప్ప‌టివ‌ర‌కంటే…
      #Top Story

      అసోంలో ఆంక్ష‌లు పొడిగింపు… ఎప్ప‌టివ‌ర‌కంటే…

      అసోంలో ఆంక్ష‌ల‌ను పోడిగించారు. పొడిగించిన ఆంక్ష‌లు జూన్ 16 నుంచి 22 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌బోతున్నాయి.  పొడిగించిన ఆంక్ష‌లు జూన్ 16 వ తేదీ ఉద‌యం 5 గంట‌ల నుంచి జూన్ 22 వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు అమ‌లులో ఉంటాయని ప్ర‌క‌టించింది.  రాష్ట్రంలో కోవిడ్ 19 పరిస్థితుల‌ను స‌మీక్షించామ‌ని, క‌రోనా బాధితుల సంఖ్య‌, వ్యాప్తిరేటు క్ర‌మంగా త‌గ్గుతోంద‌ని, కానీ, తీవ్ర‌త, ప‌రిస్థితులు ఇంకా ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని అసోం రాష్ట్ర విప‌త్తు నిర్వాహ‌ణ అధారిటీ…
    • వీర‌వ‌నితః క‌రోనా రోగిని వీపుపై మోసి…
      #Top Story

      వీర‌వ‌నితః క‌రోనా రోగిని వీపుపై మోసి…

      క‌రోనా స‌మ‌యంలో ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న చందంగా మారిపోయాయి జీవితాలు.  నేను, నా కుటుంబం బ‌తికుంటే చాలు అనుకునే స్థాయికి చేరుకున్నాయి.  అయితే, ఇలాంటి స‌మ‌యంలో ఓ మ‌హిళ త‌న వీపుపై క‌రోనా రోగిని ఎక్కంచుకొని న‌డుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.   అస్సాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మ‌హిళ నిహారిక మామ క‌రోనా బారిన ప‌డటంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోన్న‌ది.  న‌గోల్ న‌గ‌రం స‌మీపంలోని భాటీగ్రావ్ గ్రామంలో…
    • వైర‌ల్ః హెల్మెట్‌ను గుటుక్కున మింగేసి…గుట్టుచప్పుడు కాకుండా…
      #Top Story

      వైర‌ల్ః హెల్మెట్‌ను గుటుక్కున మింగేసి…గుట్టుచప్పుడు కాకుండా…

      అన‌గ‌న‌గా ఓ ఏనుగు. ఆ ఏనుగు న‌డుచుకుంటూ వెళ్తున్న స‌మ‌యంలో దారికి అడ్డంగా ఏ ద్విచక్ర‌వాహ‌నం ఆగి ఉంది.  ఆ వాహ‌నం సైడ్ మిర్ర‌ర్‌కు త‌ల‌కు పెట్టుకునే హెల్మెట్ త‌గిలించి ఉన్న‌ది.  దాన్ని చూసిన ఆ గ‌జ‌రాజు తినే వ‌స్తువు అనుకుందేమో చ‌టుక్కున ప‌ట్టుకొని గుటుక్కున మింగేసింది.  ఆ త‌రువాత త‌న‌కేమి తెలియ‌దు అన్న‌ట్టుగా అక్క‌డి నుంచి న‌డుచుకుంటూ వెళ్లిపోయింది.  ఈ సంఘ‌ట‌న అస్సాంలోని గుహ‌వాటి ఆర్మీ క్యాంప్ సమీపంలో జ‌రిగింది.  దీనికి సంబందించిన వీడియో సోష‌ల్…
    • తెలకపల్లి రవి: అయిదు రాష్ట్రాల ఎన్నికలు, బిజెపికి పగ్గాలు
      #స్పెషల్‌ స్టోరీలు

      తెలకపల్లి రవి: అయిదు రాష్ట్రాల ఎన్నికలు, బిజెపికి పగ్గాలు

      నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికలు ముగిసి నూతన ప్రభుత్వాలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో వున్న ప్రభుత్వాలే తిరిగి వస్తున్నాయి. పుదుచ్చేరిలో ప్రభుత్వం మారుతున్నా అదే నేతలు పార్టీలు మారి కొత్త రూపంలో వస్తున్నారు. కనుకనే ఈ అయిదు ఎన్నికలు ఒకే పాఠం ఇస్తున్నాయి.  అన్నిటిలోకి అత్యంత నాటకీయంగా కనిపించేది పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఘన విజయం. ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్‌ షా ప్రత్యక్షంగా మకాం వేసి ఆ…
    • ఏ రాష్ట్రంలో ఎవ‌రిది గెలుపు..? తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!
      #జాతీయం

      ఏ రాష్ట్రంలో ఎవ‌రిది గెలుపు..? తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!

      నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇవాళ్టితో ముగిసాయి.. అన్ని రాష్ట్రాల్లో ఇప్ప‌టికే పోలింగ్ ముగిసిపోగా.. ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది విడ‌త‌లుగా ప‌శ్చిమ బెంగాల్‌లో పోలింగ్ నిర్వ‌హించింది ఎన్నిక‌ల క‌మిష‌న్‌.. ఇవాళ బెంగాల్‌లో చివ‌రి విడ‌త పోలింగ్ ముగియ‌గానే.. ఎగ్జిట్ పోల్స్‌ను వెల్ల‌డించాయి జాతీయ ఛానెల్స్‌.. అయితే, ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న మోడీ, షా, బీజేపీ అగ్ర‌నాయ‌త్వం చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ బెడిసి కొట్ట‌లా క‌నిపిస్తున్నాయి.. ఈ ఎన్నిక‌ల్లో…
    ←1…242526

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions