Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా సెప్టెంబర్ 25న ఇద్దరు పాక్ నాయకులు ట్రంప్తో చర్చలు జరుపుతారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
అణు దాడి గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన ప్రకటనకు అమెరికా నుంచి తీవ్ర స్పందన వచ్చింది. అమెరికా గడ్డపై పాకిస్తాన్ బెదిరింపులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి మైఖేల్ రూబిన్ తెలిపారు. పాకిస్తాన్ ఇప్పుడు “బాధ్యతాయుతమైన దేశం”గా ఉండటానికి తగినదా లేదా దాని ముగింపుకు సమయం ఆసన్నమైందా అనే ప్రశ్నలు చాలా మంది ప్రజల మనస్సులలో తలెత్తాయని ఆయన అన్నారు . మునీర్ ప్రకటనను ఒసామా బిన్…
Asim Munir: అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్లో జరుగుతున్న మిలిటరీ పరేడ్కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ని అమెరికా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను అమెరికా తోసిపుచ్చింది. ఇది తప్పుడు వార్త అని, విదేశీ సైనిక నాయకులను ఎవరూ ఆహ్వానించలేదు అని వైట్ హౌజ్ అధికారి ఒకరు చెప్పినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ పేర్కొంది.