2025 ఆసియా కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం ఆ 26 మంది భారతీయుల అమరవీరులను అవమానించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రక్తం, నీరు ఎలా కలిసి ప్రవహిస్తాయని ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఆసియా కప్ 2025 మ్యాచ్ ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ అంశంపై దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి.…
Asia Cup 2025: ఆసియా కప్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. మరోసారి క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచబోతోంది. దాయాదులు మరోసారి కలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ ఉండే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ T20 టోర్నమెంట్కు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలుస్తోంది.
ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. కదులుతున్న వాహనంలో మొబైల్ ఫోన్లు పెట్టి బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను కోల్కతా పోలీసులు శనివారం అరెస్టు చేశారు.