Ashwin turns down touching 100th Test gesture from Kuldeep Yadav: ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్టులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య సరదాగా చర్చ జరిగింది. టీమ్ను లీడ్ చేస్తూ పెవిలియన్వైపు నడిచేందుకు ఇద్దరు నిరాకరించారు. చివరికి కుల్దీప్ను అశ్విన్ ఒప్పించాడు. దాంతో కుల్దీప్ టీమ్ను లీడ్ చేస్తూ పెవిలియన్వైపు నడిచాడు. ఇందుకుసంబంధించిన వీడియో ఒకటి సోషల్…