సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవి నటించబోతుండటం విశేషం. వీరిద్దరి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అలాంటిది మణిరత్నం మార్క్ మేకింగ్లో వీరు కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే.. Also Read : Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం…