ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎండికి లేఖ రాసింది. ఏపీపీటీడీ సంస్థలో క్లరికల్ సిబ్బందికి సంబంధించి ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఖాళీలలో ఉద్యోగులకు పదోన్నతి కల్పించి ఖాళీలను భర్తీ చేయకుండా ఆ ఖాళీలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రిటైర్ అయ్యే ఉద్యోగులను నియమిస్తు.. వీరందరికి లేబర్ డిపార్ట్ మెంట్ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. Also Read:Lavanya: నన్ను వాళ్లు…