ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 వేలం ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. ఏపీఎల్ సీజన్ 4 కోసం 520 మంది క్రికెటర్లు వేలంలో పేరు నమోదు చేసుకుకోగా.. ఏడు జట్ల యాజమాన్యం ప్లేయర్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. Also Read: YS Jagan: సరోజాదేవి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు! ఏపీఎల్ 2025 వేలంలో ఇప్పటివరకు…
సాగరతీరం విశాఖలో మరో క్రికెట్ సందడి మొదలవ్వబోతోంది.. ఆంద్రా ప్రీమియర్ లీగ్ సీజన్-4 ప్రారంభం కాబోతుంది. మూడు సీజన్ లలో ఎందరో ప్లేయర్స్ కు మంచి ప్లాట్ ఫామ్ గా మారిన ఆంద్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ACA ప్రతినిధులు.. ఏసిఏ-విడిసిఏ స్టేడియంలో వచ్చేనెల 8వ తేదీ నుంచి ఏపీఎల్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. ఈ నెల 14 న ప్లేయర్స్ ఆక్షన్ జరగబోతుంది.. ఈసారి 7…
విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందడి ప్రారంభమైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విశాఖ ఎంపీ భరత్ హాజరయ్యారు.