Off The Record: ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి ఓ నియోజకవర్గంలో గట్టి పట్టుంటే… ఫలానా పార్టీకి అది కంచుకోట అనడం కామన్. ఆ కోణంలో… ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోటే కాదు, అంతకు మించి. ఇక్కడ ఎన్నిక ఏదైనా గెలుపు తెలుగుదేశం పార్టీదే. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్క 2004లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. మిగతా అన్ని ఎన్నికల్లో సైకిల్దే హవా. ఇచ్చాపురంలో ఖాతా తెరిచేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా వర్కౌట్ అవలేదు.…
Off The Record: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సంబంధించి పెద్దగా వివాదాలేం లేవు. మూడు దశాబ్దాల పొలిటికల్ లైఫ్లో ఆయన ఎవర్నీ గట్టిగా అన్నది లేదు, అనిపించుకున్నదీ లేదు. కానీ…. ఈ మధ్య కాలంలో మాత్రం చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే… తాజాగా చెన్నై లో ఓ వివాహ వేడుకలో మాజీ సీఎం జగన్తో కలివిడిగా మాట్లాడ్డం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్తో ఏర్పడిన గ్యాప్ కారణంగా వైసీపీ…
Off The Record: ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ని షేక్ చేస్తున్న అంశం తిరుమల లడ్డు. శ్రీవారి మహాప్రసాదం కల్తీ విషయంలో అధికార, ప్రతిపక్షాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తూ…. మేం తప్పు చేయలేదని, తప్పుగా మాట్లాడలేదని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలు, ప్రభుత్వం తిరుమల లడ్డు అంశం మీదే ప్రత్యేక దృష్టి పెట్టాయి. నిజా నిజాల్ని తేల్చేందుకు మంత్రులతో ఒక కమిటీ, పార్టీ ప్రతినిధులతో మరో కమిటీ ఏర్పాటవబోతున్నాయి. ఇంతటి కీలకమైన సందర్భంలో యాక్టివ్గా…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు… తాజా రాజకీయ పరిణామంతో పాటు తిరుపతి లడ్డూ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 10.40కి సమావేశం కానున్నారు. హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం అమరావతికి…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రులందరితో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీల్లో ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) సమర్పించిన నివేదికపై కేబినెట్లో విస్తృతంగా చర్చించాలనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారానికి…
Off The Record: జయశాంతి…. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మహిళా కానిస్టేబుల్. తన పరిధి కానప్పటికీ… సామర్లకోటలోఈ నెల 17న చంటి బిడ్డని ఎత్తుకుని మరీ…. ట్రాఫిక్ క్లియర్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాగా పాపులర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆమె నిబద్ధతను కొనియాడుతూ అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఏపీ హోం మంత్రి అనిత అయితే… స్వయంగా మహిళా కానిస్టేబుల్కు ఫోన్ చేసి సూపర్ పోలీస్ అంటూ ప్రశంసించారు. అక్కడితో…
Off The Record: పెన్మత్స విష్ణుకుమార్ రాజు….. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్. విశాఖ నార్త్ ఎమ్మెల్యే. మేటర్ ఏదైనాసరే కుండ బద్ధలు కొట్టేయడం ఆయనకు అలవాటు అన్న అభిప్రాయం ఉంది. అదే అసవాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోందా అన్న డౌట్స్ వస్తున్నాయి చాలా మందికి. అదే సమయంలో ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే…. తెర వెనక వ్యవహారం వేరే ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన…
Off The Record: జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి, 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తానేటి వనిత కొవ్వూరు వదిలేసి గోపాలపురంలో అడుగు పెట్టాక అస్సలు కలిసి రావడం లేదట. అదే సమయంలో ఆమె వ్యవహార శైలి కూడా…పార్టీ ఆవిర్భావం నుంచి పాతుకుపోయిన నేతలకు ఏమాత్రం పడటం లేదంటున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా… మొదట్నుంచి పార్టీలో ఉన్నవాళ్లని పక్కనబెట్టి…తర్వాత వచ్చిన, కోవర్టులుగా పనిచేసే వారికే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే నియోజకవర్గంలో…
Butta Renuka: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం పోయి.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, ఇక కిందిస్థాయి ప్రజాప్రతినిధులు ఎంతో మంది.. వైసీపీకి రాజీనామా చేసి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోయారు.. మరోవైపు, మరికొందరు కీలక నేతలపై కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా వైసీపీకి గుడ్బై చెబుతారని.. జనసేన లేదా బీజేపీలో…
Andhra Pradesh: కూటమి ప్రభుత్వం అడ్డూఅదుపు లేకుండా అప్పులు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. విజన్ అంటే అప్పులు చేయడమేనా అని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బాండ్స్ అమ్మి 5750 కోట్ల అప్పు తీసుకోబోతున్నారని చెప్పారు. సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అప్పులు తీసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు తప్పుడు ప్రచారం చేశాయని మండిపడుతున్నారు. తమ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పు…