AP Pensions: జిల్లా కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ నూతన సిఎస్ గా బాధ్యతలు చెప్పటిన నీరభ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే జులై నుంచి ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళ్లి పెన్షన్ అందిచాలని ఒకొక్క ఉదోగికి 50 ఇల్లు కేటా�
ఎండలను సైతం లెక్కచేయకుండా ఆప్యాయత, అనురాగాలు చూపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పదిరోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు అని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగి�
లోక్ సభ ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసరా పెన్షన్ల పంపిణీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను తప్పించడంతో పెన్షన్దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.