Buggana Rajendranath Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.. పారిశ్రామిక రంగంలో విశేషమైన వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో వైజాగ్ వేదికగా మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇక, ఈ సమ్మిట్కు విస్తృత ప్రచారం కల్ప�