శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించించిన చిత్రం “మహా సముద్రం”. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేసారు. అయితే ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు హీరోయిన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. అసలు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు ? అనే విషయం అర్థమే కాలేదు. అయితే తాజాగా ఆమెకు…