Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • జల జగడం.. ఏపీకి- కేంద్రానికి ఏమైనా ఒప్పందం ఉందా..?
      #Top Story

      జల జగడం.. ఏపీకి- కేంద్రానికి ఏమైనా ఒప్పందం ఉందా..?

      ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం విషయంలో రోజురోజుకీ విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.. ఏపీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ మంత్రులు.. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్‌.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్.. కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కొత్త వాదన సరికాదన్న ఆయన.. నీటి వాటాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోండి అనడంలో ఆంతర్యం చెప్పాలి? ఏపీ…
    • ఏపీ కరోనా అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్‌డేట్‌.. భారీగా తగ్గిన కేసులు..

      ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది… రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,759 సాంపిల్స్ ని పరీక్షిచంగా.. 3,464 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 35 మంది కోవిడ్‌ బాధితులు కన్నుమూశారు.. చిత్తూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్క రు, కర్నూల్‌లో ఒక్కరు, పశ్చి…
    • జల వివాదంపై మేం సంయమనంతో ఉన్నాం : సజ్జల
      #ఆంధ్రప్రదేశ్

      జల వివాదంపై మేం సంయమనంతో ఉన్నాం : సజ్జల

      జలవివాదంపై మరోసారి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తమ వైపు నుంచి పూర్తి సంయమనంతో ఉన్నామని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం భంగం కలగకుండా, పక్క రాష్ట్రంతో అనవసర వివాదాలు ఉండకూడదన్నదే తమ విధానామని పేర్కొన్నారు. కనీస నీటి మట్టం లేకుండానే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని.. రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉభయ రాష్ట్రాలకు ఉందని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. read also : కొత్త పెళ్లి కూతురుకు ఈడీ…
    • సీమ ప్రాజెక్టులపై బీజేపీ ఫోకస్‌..! ఎల్లుండి కీలక భేటీలు..
      #ఆంధ్రప్రదేశ్

      సీమ ప్రాజెక్టులపై బీజేపీ ఫోకస్‌..! ఎల్లుండి కీలక భేటీలు..

      తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోన్న సమయంలో.. చర్చలకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ.. ఎల్లుండి కర్నూలులో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాయలసీమ పదాధికారులు, ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాయలసీల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువ, గుండేగుల, వేదవతి ప్రాజెక్టులపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.. ప్రాజెక్టుల అంశంలో భవిష్యత్‌ కార్యక్రమాన్ని కూడా…
    • జగదీష్‌రెడ్డి ఫైర్‌.. తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్‌..!
      #Top Story

      జగదీష్‌రెడ్డి ఫైర్‌.. తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్‌..!

      తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మాటల యుద్ధం రోజురోజుకీ తారస్థాయికి చేరుతోంది… ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం లేఖ రాయడంపై మండిపడ్డ ఆయన.. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యను సృష్టించిందే ఆంధ్ర సర్కార్ అని విమర్శించిన ఆయన.. హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు.? సర్వేల పేరిట నిర్మాణాలు…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : పొలిటికల్ డ్రామా నా… నిజంగానే పెద్ద సమస్యా..?
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : పొలిటికల్ డ్రామా నా… నిజంగానే పెద్ద సమస్యా..?

    • త్వరలోనే ఏపీలో ఆర్గానిక్ పాలసీ..
      #ఆంధ్రప్రదేశ్

      త్వరలోనే ఏపీలో ఆర్గానిక్ పాలసీ..

      అమరావతి : ఏపీలో సేంద్రియ వ్యవసాయ పాలసీ పై కసరత్తు చేస్తోంది జగన్‌ సర్కార్‌. ఈ నేపథ్యంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ కమిటీతో సమావేశమయ్యారు మంత్రి కన్నబాబు. ఇందులో భాగంగానే బయో ఫెర్టిలైజర్స్ , పెస్టిసైడ్స్, ఇతర రసాయనాల వినియోగంపై మంత్రి, కమిటీ సభ్యుల చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ… త్వరలోనే ఆర్గానిక్ పాలసీని తీసుకొస్తామని.. సంబధిత శాఖల సూచనలు, అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సేంద్రియ…
    • నీళ్ల అంశాన్ని కేసీఆర్ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు: రేవంత్ రెడ్డి
      #తెలంగాణ

      నీళ్ల అంశాన్ని కేసీఆర్ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు: రేవంత్ రెడ్డి

      ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జాల వివాదం ముదురుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కలిపినా తమ రాష్ట్రానికి కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే వాడుకోగలమని.. కానీ, రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జలాల దోపిడీలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్ర లేదని.. కానీ, ఇప్పుడు జగన్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. రాయలసీమ…
    • జ‌ల‌వివాదంః నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టువ‌ద్ద ఉద్రిక్త‌త‌…
      #Top Story

      జ‌ల‌వివాదంః నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టువ‌ద్ద ఉద్రిక్త‌త‌…

      గ‌త కొంత‌కాలంగా తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం న‌డుస్తున్న‌ది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి నీటి విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌ని పెద్ద ఎత్తున అప్ప‌ట్లో ఉద్యమాలు చేశారు.  తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో నీరు, ప్రాజెక్టులు కీల‌క పాత్ర పోషించాయి.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగి ఏడేళ్లు గ‌డిచినా ఇంకా జ‌ల‌వివాదాలు జ‌రుతూనే ఉన్నాయి.  ఏపీలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌లపై తెలంగాణ ప్ర‌భుత్వం అభ్య‌తరం తెలిపింది.   Read: డాక్టర్స్ కు సెల్యూట్ చేస్తున్న స్టార్ హీరోలు ఇక‌, ఇదిలా…
    • వైఎస్ఆర్ భీమాతో పేద‌ల‌కు భ‌రోసా…
      #Top Story

      వైఎస్ఆర్ భీమాతో పేద‌ల‌కు భ‌రోసా…

      వైఎస్ఆర్ భీమా ప‌థ‌కాన్ని ఈరోజు తాడెపల్లి క్యాంప్ కార్యాల‌యంలో వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు.  రాష్ట్రంలో కుటుంబ‌పెద్దను కోల్పోయిన వారికి అండ‌గా ఉండేందుకు ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించిన‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. 2021-22 సంవ‌త్సరానికి రూ.750 కోట్ల రూపాయ‌ల‌తో భీమా ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్టు వైఎస్ పేర్కొన్నారు.  పేద‌ల‌పై ఎలాంటి భారం ప‌డ‌కుండా భీమా సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్టు జ‌గ‌న్ ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు.  బ్యాంకుల‌తో సంబంధం లేకుండానే ఈ ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్నామ‌ని తెలిపారు.  కుటుంబ పెద్ద చ‌నిపోతే, ఆ కుటుంబానికి భీమాతో…
    ←1…1,9971,9981,9992,0002,001…2,042→

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions