Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
CM Chandrababu : కుప్పం రైతులకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్..!
CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ పలకరింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులకు భారీ ప్రయోజనం చేకూర్చేలా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా – KADA), ప్రముఖ దిగ్గజ సంస్థ ఐటీసీ (ITC) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఇక్కడి పండ్లు, కూరగాయల క్లస్టర్ల ఉత్పత్తులను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు నేరుగా మార్కెటింగ్ చేయనున్నారు. అలాగే… -
Fishing Boat Accident : బోటు మునిగిన భయానక క్షణాలు.. ఓనర్ కన్నీటి గాథ.!
Fishing Boat Accident : సముద్రంలో వేటకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైన ఘటన తీర ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం జరిగిన క్షణం నుండి రెస్క్యూ ఆపరేషన్ వరకు జరిగిన భయానక పరిస్థితులను, ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ కం ఓనర్ కారే చిన్న కళ్లకు కట్టినట్లు వివరించారు. సముద్రంలో గాలుల ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో సాయంత్రం 4 గంటల సమయంలో తమ బోటు అదుపుతప్పి బోల్తా… -
YS Jagan : హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
YS Jagan : ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అత్యంత ప్రమాదకరమైన ధోరణిలో నడుస్తోందని ఆరోపిస్తూ.. “హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారని, ఇది రాజ్యాంగ హక్కులపై , ప్రజాస్వామ్య… -
Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Eluru: ఏలూరు జిల్లా చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి దారుణంగా చోటు చేసుకుంది. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు కోల్పోయారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్లాట్ఫారం సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా, విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ ప్రత్యేక రైలు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని తాడేపల్లిగూడెంలో నివసిస్తున్న షేక్ చాంద్ బాషా… -
Sai Krishna Case Updates: సాయికృష్ణ కస్టోడియల్ డె*త్ కేసు.. సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పలు కీలక విషయాలను వెలికితీస్తోంది. ఇప్పటికే అరెస్టైన హెడ్ కానిస్టేబుల్ అశోక్ పాత్రపై మరిన్ని ఆధారాలు సేకరిస్తున్న అధికారులు, కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా విచారిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ అశోక్ కీలక పాత్ర? సిట్ దర్యాప్తులో హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు… -
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
OTR: ఆ మాజీ మంత్రులకు జనసేన కండువాలు కప్పే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయా? అందుకోసం మరో ఎక్స్ మినిస్టర్ గట్టిగా పావులు కదుపుతున్నారా? ఒక ఉమ్మడి జిల్లా పొలిటికల్ ముఖ చిత్రాన్ని మార్చేసే ట్రయల్స్ సీరియస్గా నడుస్తున్నాయా? పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా గ్లాస్ అధిష్టానం ఆ విషయంపై దృష్టి పెట్టిందా? ఏ జిల్లాలో నడుస్తోందా వ్యవహారం? సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంశాల గురించి ఇప్పుడు ఓ లుక్కేద్దాం.. -
OTR : అనంతపురం జిల్లా వైసీపీలో తోపుదుర్తి ఒంటరి అయ్యారా?
OTR : నా మీద హత్యాయత్నం జరిగింది…. టిప్పర్తో గుద్ది నన్ను చంపబోయారని ఆ మాజీ ఎమ్మెల్యే మొత్తుకుంటున్నా…. అవతలి వాళ్ళకు ఎందుకు కామెడీ అయిపోయింది? నడిరోడ్డు మీద చాపవేసి పడుతున్నా నిన్నెవడూ పట్టించుకోబోడన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ప్రత్యర్థుల సంగతి సరే…. సొంత పార్టీలో సైతం ఆయనకు ఎందుకు సపోర్ట్ లేదు? జిల్లా మొత్తం మీద ఒంటరి అయ్యారంటున్న ఆ నేత ఎవరు? ఏంటా అటాకింగ్ స్టోరీ? టైం బ్యాడ్ అయితే…. తాడే పాము అవుతుంది,… -
CM Chandrababu: ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష
CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేశారు. 'స్వర్ణ కుప్పం విజన్ 2029' ప్రణాళికపై సింగపూర్కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సుర్బానా జురాంగ్ (SJ), ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సీఎం తన కుప్పం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా… -
Kandula Durgesh: “మీ అక్రమ సంబంధం నాకు తెలుసు”.. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Kandula Durgesh: సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్లపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో 'జస్ట్ ఆస్కింగ్' (Just Asking) అంటూ గొంతు చించుకునే ప్రకాష్ రాజ్కు, బూతులు తిట్టే జోసెఫ్ రావణ్కు మధ్య అపవిత్ర, అక్రమ సంబంధం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి, చీకటి ఒప్పందాలకు సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి… -
Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
Siva Narayana Reddy: “ప్రేమ కోసం తాజ్మహల్ కట్టాడు” అనే మాట పాతదైపోయింది. నేటి తరం ప్రేమ కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవడమే కాదు, భాగస్వామి కష్టాన్ని తీర్చే అద్భుతమైన ఆవిష్కరణగా మారుతోంది. అందుకు నిదర్శనమే ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన ఈ సరికొత్త ప్రేమకథ. భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక, ఒక భర్త తన సృజనాత్మకతకు పదును పెట్టి ఏకంగా ఆమె కోసమే ఒక ప్రత్యేకమైన ఎస్కలేటర్ను డిజైన్ చేసి వైరల్గా మారారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన…
తాజావార్తలు
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
-
PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
-
Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
-
E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
-
T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!