Off The Record: నా వయసు….. నా అనుభవం….. ఎన్నెన్ని ఎత్తుపల్లాలు చూడలేదు…? ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్ని డీల్ చేయలేదు…? వాటన్నిటినీ మిక్స్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేసేసి….. వైసీపీని బలోపేతం చేసేందుకు బూస్ట్, బోర్న్విటాలా తాగిద్దామనుకుంటుంటే అసలా ఛాన్సే ఇవ్వడం లేదని తెగ ఫీలైపోతున్నారట ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫ్యాన్ కిందికి చేరి పొలిటికల్గా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు ముద్రగడ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడిస్తానని…
Off The Record: శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది పాలిటిక్స్లో చాలా కామన్. వేరువేరు జెండాల కింద పనిచేసినప్పుడు దుమ్మెత్తి పోసుకునే నేతలు ఒకే గూటి కిందకు వచ్చి చిలక పలుకులు పలకడం కొత్తేం కాదు. ఇప్పుడు ఆ జోన్లోకి వచ్చారు.. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాసులు. ప్రస్తుతానికి ఒకే గూట్లో లేకున్నా… ఇద్దరి పొలాల్లో మొలకలొస్తున్నాయట. 2024 ఎన్నికల్లో భీమిలి గడ్డ మీద ప్రత్యర్థులుగా తలపడ్డ ఇద్దరు…
Off The Record : ప్రకాశం జిల్లా వైసీపీలో కనిగిరి రాజకీయం రసవత్తంగా నడుస్తోంది. ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ, కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి గెలిచిన మధుసూదన్ యాదవ్ను గత ఎన్నికల్లో కందుకూరుకు షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. కానీ…. అక్కడ ఓడిపోయాక తిరిగి తన పాత నియోజకవర్గం మీదికే బుర్రా మనసు మళ్ళింది. కనిగిరి అయితేనే…
Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్పై సొంత పార్టీ నేతలే ఓ రేంజ్లో ఫైరవుతున్నారట. ఆయన అసలు మా పార్టీ నుంచే గెలిచారా అన్న డౌట్ వస్తోందని కూడా కొందరు హాటు ఘాటు కామెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.పార్టీని అంటిపెట్టుకుని ఉండి, గెలుపు కోసం కష్టపడిన తమకు కాకుండా…. ఎన్నికలకు ముందు జంప్ కొట్టిన వారికి, ఎలక్షన్ తర్వాత వ్యక్తిగత అవసరాల కోసం దగ్గరైన వాళ్ళకే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నట్టు…
CM Chandrababu: ఎమ్మెల్యే లు మారకపోతే వారికే నష్టం.. అంటూ మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్లో.. ఎమ్మెల్యేలకు కఠినమైన హెచ్చరికలు ఇచ్చారు చంద్రబాబు.. ఎమ్మెల్యేలు మారకపోతే వారికి నష్టం మాత్రమే వస్తుందని, తన వ్యక్తిగత విధానంలో ఎట్టి పరిస్థితుల్లో నిక్కచ్చిగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. 9 ప్యారామీటర్లలో సర్వే చేయించి, ఫలితాలను సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక, లోకేష్ తన…
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. గత వైసీపీ ప్రభుత్వ వేధింపుల కారణంగా మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. ఇందులో భాగంగా ఆయన కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు…
YSRCP: ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి, వాహనాల ర్యాలీకి అనుమతివ్వాలని డీజీపీకి వైసీపీ అధికారికంగా లేఖ ఇచ్చింది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డీజీపీకి విజ్ఞప్తి చేశారు. జిల్లాల ఎస్పీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని తన లేఖలో కోరారు. Read Also: Indigo Crisis: విమాన ఛార్జీలను…
Off The Record: కోనేటి ఆదిమూలం…. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే. ఈ ఎస్సీ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా రాజకీయం చేస్తున్న నాయకుడు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, తిరిగి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు. ఒకప్పుడు టిడిపి నుంచి జడ్పీటీసీగా గెలిచి….. ఆ తర్వాత టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్లో చేరి అట్నుంచి వైసీపీకి వెళ్ళారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయి… తిరిగి 2019లో అక్కడే ఎమ్మెల్యే అయ్యారాయన. ఇక 2024 ఎన్నికలకు ముందు మాజీ…
Off The Record: హై వోల్టేజ్ పాలిటిక్స్కి కేరాఫ్గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన మార్క్ కనిపిస్తోందా అంటే… అనుమానపు చూపులే అందరి సమాధానం. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకే ప్రస్తుతం డౌట్స్ ఎక్కువగా ఉన్నాయట. పైగా… తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టు మావాళ్ళు అపరిపక్వంగా వ్యవహరించి పరువు తీశారని పార్టీ సీనియర్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితి. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయాక…
YS Jagan Pulivendula tour: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల పర్యటన రెండవ రోజు బిజీబిజీగా సాగింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలను కలవటం… పరామర్శించటం.. భరోసా ఇవ్వటం.. అండగా ఉంటామని చెబుతూ పూర్తి చేశారు.. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పలువురు పార్టీ నేతలకు సంబంధించిన వివాహ వేడుకలకు హాజరైన జగన్ వధూవరులను ఆశీర్వదించారు.. మార్గం మధ్యలో ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకుని…