Home
Andhra Pradesh Crime News
Andhra Pradesh Crime News News
-
Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
Vizag Stock Market Scam: విశాఖపట్నంలో భారీ మోసం వెలుగు చూసింది.. అమాయక ప్రజల నుంచి పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఓ కుటుంబం… స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కాజేశారు కేటుగాళ్లు.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ.. ప్రజలను నమ్మించి సుమారు రూ 6.5 కోట్లు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్లు సమాచారం.. మీ తరఫున స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికి, వచ్చిన లాభాల్లో 50… -
SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
SRM University Harassment Case: గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. యూనివర్శిటీకి చెందిన సైకాలజీ విభాగంలో పని చేస్తున్న మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే సంస్థలో ఎకనామిక్స్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ఉబైద్ ముస్తాఖ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇన్స్టాగ్రామ్లోని “వానిష్ మోడ్” ఫీచర్ను ఉపయోగించి అసభ్యకరమైన సందేశాలు, పోస్టులు పంపుతున్నాడని బాధితురాలు తెలిపారు. ఈ… -
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
Srikakulam Couple Murder: శ్రీకాకుళం జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కొత్తూరు మండలం చిన్న రాజపురం గ్రామంలో చేతబడి నెపంతో భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మృతులను సవర ఎల్లంగి, సవర గయాని గా పోలీసులు గుర్తించారు. గ్రామంలో కొంతకాలంగా చేతబడి ఆరోపణల నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నట్లు సమాచారం. ఇదే వివాదం హత్యలకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.… -
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
Woman Assaulted in Train: విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం జరిగింది.. ఓ వివాహితపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.. మాయమాటలు చెప్పి ఏసీ కూపేలోకి తీసుకెళ్లి మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి రైలులోనే అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు సంచలనం సృష్టించింది. రెంటచింతలకు చెందిన భార్యాభర్తలు జీవనంకోసం విశాఖపట్నం వెళ్లారు. అక్కడే ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెంటచింతల మండలం జెట్టిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భార్యాభర్తలు… -
Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
Anantapur Honey Trap Case: అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డిని పోలీసులు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులతో నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ కాల్ డేటా, వాయిస్ రికార్డుల ఆధారంగా… -
Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య
Tirupati Crime: చిన్నపాటి స్థల వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది.. తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలంలోని అడపారెడ్డి పల్లిలో కేవలం 10 అంకణాల (80 గజాల) స్థలం వివాదం కారణంగా వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు కుటుంబాల మధ్య గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న స్థల వివాదం ఈ ఘోరానికి దారితీసినట్లు తెలుస్తోంది. Read Also: Virat Kohli: ఒక్క పరుగు… -
Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
Dead Body Door Delivery Case: సంచలనం రేపిన డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ దాఖలు చేసిన పిటిషన్ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రెండో నిందితురాలిగా చేర్చిన తనను కేసు నుంచి తొలగించాలని లక్ష్మీ దుర్గ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వాదనలు, ప్రతివాదనలు పూర్తయ్యాక ఇవాళ రాజమండ్రి జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పును… -
Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
Palnadu Police Crime: పల్నాడు జిల్లాలో వరుస ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు స్వయంగా నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన న్యాయవాది హత్య కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకట కోటయ్యకు హత్యకు గురైన లాయర్ భార్యతో అక్రమ… -
Kadapa Police Encounter: ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు..
Kadapa Police Encounter: కడప జిల్లా ఖాజీపేటలో సంచలనంగా మారిన బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలికను గొంతు కోసి హత్య చేసిన నిందితుడు వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో పారిపోయేందుకు యత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. సమాచారం ప్రకారం, మైదుకూరు నుంచి నిందితుడిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో బసాపురం చెక్పోస్ట్ వద్ద వెంకటేష్ పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులపై… -
Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. కోరిక తీర్చాలని వేధింపులు..!
Macherla Police Blackmail: పల్నాడు జిల్లాలో ఓ పోలీస్ వ్యవహాశైలి సంచలనంగా మారింది. మాచర్లలో ఏఎస్సైగా పనిచేస్తున్న సదరు పోలీస్ ఏకాంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసి వీడియోలు తియ్యడం, తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతటితో ఆగని ఆ పోలీస్ తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడట. ఏఎస్సై వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమికులను ఇలా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది.…
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..