Janasena: అనకాపల్లిజిల్లా నర్సీపట్నం జనసేన ఇంఛార్జ్ సూర్యచంద్రకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జిల్లా పార్టీ ఆదేశించింది. అయితే, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని., భౌతిక దాడులకు పాల్పడుతున్నారని లావణ్య అనే మహిళ నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒక వీడియో వెలుగులోకి రాగా.. వైరల్ గా మారింది. వివాహం కోసం వైవాహిక బంధాన్ని తెంచుకుని వస్తే మోసం చేశారని వాపోయింది. అయితే, విచారించి కేసు నమోదు…
High Tension in Anakapalle: బల్క్ డ్రగ్ ప్రభావిత గ్రామాల్లో పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. రాజయ్య పేటలో క్యాంప్ ఏర్పాటు చేయగా భద్రత చర్యలను అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు.