జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన మూడు ఉగ్రదాడి ఘటనల తర్వాత ఉగ్రవాదులు మరోసారి దేశంలో అనేక దాడులకు పాల్పడతారని బెదిరించారు. హర్యాన రాష్ట్రం అంబాలా రైల్వే స్టేషన్లో ఉగ్రవాదుల దాడి బెదిరింపు లేఖ దొరికింది. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం, వైష్ణో దేవి ఆలయం, అమర్నాథ్ యాత్రలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు లేఖలో రాశారు. జమ్మూ కాశ్మీర్లోని పలు రైల్వే స్టేషన్లు కూడా ఉగ్రవాదుల టార్గెట్గా ఉన్నాయి. READ MORE: POCSO Case: సీఐడీ విచారణకు హాజరుకానున్న యడ్యూరప్ప.. లేఖలో..“ఓ…