Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravati

Amaravati News

    • తెలకపల్లి రవి: పయ్యావుల, బుగ్గన ఫైనాన్స్‌ వార్‌ నిజాలేంటి?
      #Off The Record

      తెలకపల్లి రవి: పయ్యావుల, బుగ్గన ఫైనాన్స్‌ వార్‌ నిజాలేంటి?

      టిడిపి సీనియర్‌ ఎంఎల్‌ఎ, పిఎసి చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఎపి ఆర్థిక నిర్వహణలలో 41వేల కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌కులేఖ రాశారు. కాగ్‌ తరపున లతామల్లికార్జున్‌ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్‌కు చాలా కాలం కిందటే రాసిన లేఖను తన ఫిర్యాదుతో జతచేశారు. ఈ 41 కోట్ల మొత్తానికి సంబంధించి సరైన లెక్కలు, రశీదులు వివరాలు లేవనిఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత దశలో కేంద్రం ఎపి ప్రభుత్వానికి రాసిన లేఖ ఒకటి…
    • లైవ్: ఏపి మంత్రి బుగ్గ‌న ప్రెస్‌మీట్‌…
      #Top Story

      లైవ్: ఏపి మంత్రి బుగ్గ‌న ప్రెస్‌మీట్‌…

    • రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు !
      #ఆంధ్రప్రదేశ్

      రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు !

      అమరావతి రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఐఏఎస్ సాంబశివరావు, ఐఏఎస్సులు కాంతిలాల్ దండే, కోన శశిధర్లూ అక్రమాలకు సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంతిలాల్ దండే, కోన శశిధర్ సీఐడీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రికార్డులను ట్యాంపర్ చేశారని.. తుళ్లూరు మండలంలో అసైన్డ్ రికార్డులను మాయం చేశారని అధికారులపై అభియోగాలు ఉన్నాయి. read also : రూ.879 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత ఇప్పటికే సీఐడీకి…
    • ‘నాడు – నేడు’ గైడ్‌లైన్స్‌ విడుదల
      #ఆంధ్రప్రదేశ్

      ‘నాడు – నేడు’ గైడ్‌లైన్స్‌ విడుదల

      నాడు- నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్వహణపై గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం… ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో గత స్థితి, ఇప్పటి పరిస్థితుల ఫోటోలను ప్రదర్శించాలని సూచించారు.. దీని కోసం పీవీసీ బ్యానర్లు వినియోగించవద్దని స్పష్టం చేసింది సర్కార్.. పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ, సాంఘిక సంక్షేమం, పురపాలక, మహిళా సంక్షేమం తదితర శాఖలు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నిర్వహణకు గైడ్ లైన్స్ విడుదల చేశారు..…
    • నేడు ఏపీ కేబినెట్ భేటీ…వీటిపైనే చ‌ర్చ‌…
      #Top Story

      నేడు ఏపీ కేబినెట్ భేటీ…వీటిపైనే చ‌ర్చ‌…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ స‌మావేశం ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కాబోతున్న‌ది.  ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది.  ఈ స‌మావేశంలో కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించ‌బోతున్నారు.  తెలంగాణతో ఉన్న జ‌ల‌వివాదం గురించి ముఖ్యంగా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. ఏపీలో ప్రాజెక్టులు అక్ర‌మంగా నిర్మిస్తున్నార‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.  ఎంతో కాలంగా రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం న‌డుస్తున్న‌ది.  …
    • లైవ్ః ఏపీలో ఎమ్మెల్సీల ప్ర‌మాణ‌స్వీకారం…
      #Top Story

      లైవ్ః ఏపీలో ఎమ్మెల్సీల ప్ర‌మాణ‌స్వీకారం…

    • విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…దానిపైనే స‌మీక్ష‌…
      #Top Story

      విద్యాశాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం…దానిపైనే స‌మీక్ష‌…

      రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  మ‌రోవైపు వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పెంచుతున్నారు.  దీంతో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య సైతం దేశ‌వ్యాప్తంగా త‌గ్గుతున్న త‌రుణంలో గ‌తేడాది విద్యాసంవ‌త్స‌రానికి సంబందించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే విష‌యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంతి వైఎస్ జ‌గ‌న్ విద్యాశాఖాదికారుల‌తో స‌మీక్ష‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.  ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌పై ఈరోజు అధికారుల‌తో స‌మీక్షను నిర్వ‌హిస్తారు.  తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  
    • ఆనంద‌య్య మందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్‌…
      #Top Story

      ఆనంద‌య్య మందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్‌…

      ఆనంద‌య్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త‌క్ష‌ణ‌మే క‌రోనా బాదితుల‌కు మందును పంపిణీ చేయాల‌ని ఆదేశించింది.  ఇక కంటి చుక్క‌ల మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.  త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్.  ఇక ఇదిలా ఉంటే, ఇప్ప‌టికే ఆనంద‌య్య మందును ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నారు.  మొద‌ట‌గా స‌ర్వేప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు అందించ‌బోతున్నారు.  ఆ…
    • ఏపీలో మ‌రో రెండు వారాలు క‌ర్ఫ్యూ..!
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో మ‌రో రెండు వారాలు క‌ర్ఫ్యూ..!

      మ‌రో రెండు వారాల పాటు క‌ర్ఫ్యూ పొడిగించే ఆలోచ‌న‌లో ఉంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. ఈ నెల 31వ తేదీన రాష్ట్రంలో కోవిడ్ ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌మించ‌నున్నారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్.. ఈ స‌మీక్షా స‌మావేశంలోనే క‌ర్ఫ్యూ పొడ‌గింపుపై నిర్ణ‌యం తీసుకుంటారు. కొన్ని రోజులుగా ఉభ‌య‌గోదావ‌రి, చిత్తూరు జిల్లాలు మిన‌హా మిగ‌తా జిల్లాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.. మే 31 త‌ర్వాత క్ర‌మంగా కొన్ని మిన‌హాయింపులు ఇవ్వ‌డం లేదా య‌థాస్థితిని కొన‌సాగించ‌డ‌మా? అనే దానిపై సోమ‌వారం…
    • కరోనా నివారణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ..
      #ఆంధ్రప్రదేశ్

      కరోనా నివారణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా నివార‌ణ కోసం గ్రూప్ అఫ్ మినిస్టర్స్ స‌మావేశం అయ్యారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధ్యక్షతన జ‌రిగిన‌ జీఎంవో స‌మావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ, ఇతర అధికారులు హాజ‌ర‌య్యారు.. కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్…
    ←1…52535455→

తాజావార్తలు

  • Jio Rs 209 Plan: జియో యూజర్స్‌కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?

  • Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!

  • Vinesh Phogat: బ్రిజ్ భూషణ్‌ బాధితుల్లో నేను కూడా ఒకరిని.. మౌనం వీడి రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ప్రకటన!

  • AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions