ఐశ్వర్యా రాజేష్ తాజాగా హోమ్లీ బ్యూటీగా మారింది.కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఈ భామ అందరిని మెప్పిస్తుంది.గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండే ఈ భామ ట్రెడిషనల్ లుక్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది.రీసెంట్ గా ట్రెడిషనల్ లుక్లో కనువిందు చేసింది. ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన ఈ భామ మేకప్ లేకుండా వున్న తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె తన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.ఈ సందర్భంగా `ఆనందకరమైన సమయం` అంటూ కామెంట్ కూడా…
సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మికపైన ఉన్నంత ట్రోలింగ్ మరో హీరోయిన్ పైన ఉండదు. రష్మిక ఏం చేసినా, ఎలాంటి ఫొటోస్ ని పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ఒక వర్గం బయటకి వచ్చి నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఇది శృతి మించుతూ ఉంటుంది కూడా. అత్యధిక మీమ్స్, ట్రోల్స్ ఉన్న ఏకైక పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మాత్రమే. కొందరు హీరోల ఫాన్స్ అయితే మరీను… ఆమె మా హీరో సినిమాలో…
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది ఐశ్వర్య రాజేష్. చెన్నైలో పుట్టిన ఈ తెలుగమ్మాయి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది. కెరీర్ స్తరింగ్ లో హీరోల పక్కన నటించిన ఐశ్వర్య రాజేష్, ఈరోజు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్థాయికి తన మార్కెట్ ని పెంచుకుంది. మంచి పెర్ఫార్మర్ అయిన ఐశ్వర్య రాజేష్, రీసెంట్ గా ‘ఫర్హాన’ సినిమా చేసింది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల…
Farhana : డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై, ఎస్ఆర్ ప్రకాశ్, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న చిత్రం ఫర్హానా. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
'డ్రైవర్ జమున' తర్వాత ఐశ్వర్య రాజేశ్ నటించిన సినిమా 'ఫర్హానా'. ఈ నెల 12న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మించింది.
Aishwarya: కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. తన తొలి చిత్రం కాక్కాముట్టైత్రంలో ఇద్దరు పిల్లలకు నటించి ప్రశంసలు అందుకుంది.
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే 'సుడల్' వెబ్ సిరీస్ తో అందరిని మెప్పించిన ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'డ్రైవర్ జమున'