అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దేశంలో జరిగిన ఘోరమైన దుర్ఘటన. దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే కలవరపాటుకు గురి చేసింది. దాదాపు ఈ ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Air India’s International Flights Facing Prolonged Runway Delays Before Takeoff: ఢిల్లీ లో ప్యాసింజర్లకు చుక్కలు చూపించిన ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానం. టేకాప్ కాకుండా కొన్ని గంటలు రన్వే పైన నిలిచి పోయిన సర్వీసులు, వాస్తవానికి గురువారం మధ్యాహ్నం 3.20 నిమిషాలకి ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లవలిసి AI183 విమానం సంకేత సమస్యలు లోపంతో టేకాప్ ఆలస్యం అయ్యింది. కానీ అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తి అవడంతో బయటకి వెళ్ళడానికి సిబ్బంది అనుమతించలేదు.…
Singapore Airlines: ఎయిరిండియా సేవలు భవిష్యత్తులో ఇండియా మొత్తం విస్తరించనున్నాయి. దేశంలోని కీలకమైన ఎయిర్లైన్ సెగ్మెంట్లన్నింటిలోనూ తన ఉనికిని చాటుకోనుంది. ఎయిరిండియాలోకి సింగపూర్ ఎయిర్లైన్స్ విలీనం అనంతరం ఇది వాస్తవ రూపం దాల్చనుంది. ఫలితంగా మల్టీ హబ్ స్ట్రాటజీ అమల్లోకి వస్తుంది. తద్వారా.. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ అతిపెద్ద విమానయాన రంగంలో తనదైన గత వైభవాన్ని ఘనంగా చాటుకోనుంది.
Today (28-01-23) Business Headlines: పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు: గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి.
Flight Journeys: మన దేశంలో విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. 2021వ సంవత్సరంతో పోల్చితే 2022లో 47 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. దేశీయ విమాన ప్రయాణాల వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. DGCA.. లేటెస్ట్గా వెల్లడించింది. 2022లో 12 కోట్ల 32 లక్షల 45 వేల మంది ఫ్లైట్లలో జర్నీ చేయగా 2021లో 8 కోట్ల 38 లక్షల 14 మంది మాత్రమే ప్రయాణించారు. 2022 నవంబర్ కన్నా డిసెంబర్లో 13 పాయింట్ ఆరు…
అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఆల్కహాల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాకపోతే సిబ్బంది ఇచ్చిన మద్యం మాత్రమే తాగాలి. అఫ్కోర్స్ దానికి డబ్బులు కట్టాలనుకోండి. అది వేరే విషయం. విమానంలో మనం తీసుకెళ్లిన మందు తాగుతానంటే నిబంధనలు ఒప్పుకోవు. సేఫ్టీ, సెక్యూరిటీ రీత్యా బయటి మద్యాన్ని అనుమతించట్లేదు. కానీ.. రూల్స్ పాటిస్తే వాళ్లు మందుబాబులు అని ఎందుకు అనిపించుకుంటారు. లేటెస్టుగా ఢిల్లీ నుంచి లండన్కి వెళుతున్న ఓ విమానంలో ఇదే జరిగింది. వెంట తెచ్చుకున్న జిన్ బాటిల్లోని డ్రింగ్ని…
ఉక్రెయిన్ రష్యా మధ్య బోర్డర్ సమస్యలు పెద్ద యుద్దవాతారవణం నెలకొన్నది. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను ప్రారంభించారు. ఈరోజు ఉదయం 200 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. మూడు విమానాల్లో వీరిని తరలించారు. గురు, శనివారాల్లో మరో రెండు విమానాలు ఉక్రెయిన్కు వెళ్లనున్నాయి. Read: Kalaavathi Song : డ్యాన్స్ అదరగొట్టేసిన…