Air India Express Flight: తమిళనాడు తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ సమస్యని ఎదుర్కొంది. తాజాగా విమానం తిరుచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Breaking News: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ సమస్య ఎదురైంది. తిరుచిరాపల్లి ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి పైలెట్ అనుమతి కోరాడు.
Medical Emergency: మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆదివారం ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని డెన్మార్క్లోని కోపెన్హాగన్కు మళ్లించారు. విమానయాన సంస్థ నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రయాణ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణీకులలో ఒకరి ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని కోపెన్హాగన్ విమానాశ్రయంలో డిబోర్డ్ చేసినట్లు చెప్పారు. డెన్మార్క్ లోని కోపెన్హాగన్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్పై ఎయిరిండియా వివరణ ఇచ్చింది. అక్టోబర్ 6, 2024 న ఢిల్లీ నుండి లండన్ వెళ్లే AI111…
Air India: దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో వడ్డించిన ఆమ్లెట్లో బొద్దింక కనిపించిందని ఎయిర్ ఇండియా ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి, ప్రయాణికుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్లో ఒక పోస్ట్ను పంచుకున్నాడు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో వడ్డించిన ఆమ్లెట్లో బొద్దింక కనిపించింది. నేను దీన్ని చూసినప్పుడు నా 2 సంవత్సరాల పిల్లవాడు ఆమ్లెట్ సగం తిన్నాడు. దీంతో చిన్నారికి ఫుడ్ పాయిజన్ అయిందని వాపోయారు. Tirupati Laddu…
ఓ యువతి విమానంలో తన బాయ్ ఫ్రెండ్ కి రొమాంటిక్ గా ప్రపోజ్ చేసింది. ఎయిర్ ఇండియా విమానంలో ఆ మహిళ ప్రపోజ్ చేసిన వీడియో... ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా అబ్బాయిలు తమ గర్ల్ఫ్రెండ్స్ కోసం ఇలాంటివి చేస్తుంటారు.
యూకేకు బయల్దేరి వెళ్లిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తిరిగి ముంబైలో అత్యవసర ల్యాండింగ్ అయింది. అయితే ప్రయాణికులకు పూర్తిగా నగదు వాపస్ చేయనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.
Bomb Threat : కొచ్చి విమానాశ్రయంలో ఎయిరిండియా ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఆ ప్రయాణికుడి పేరు మనోజ్ కుమార్. అతను ఎయిరిండియా విమానం (ఏఐ 682)లో కొచ్చి నుంచి ముంబైకి వెళ్లాల్సి ఉంది.
Air India’s International Flights Facing Prolonged Runway Delays Before Takeoff: ఢిల్లీ లో ప్యాసింజర్లకు చుక్కలు చూపించిన ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానం. టేకాప్ కాకుండా కొన్ని గంటలు రన్వే పైన నిలిచి పోయిన సర్వీసులు, వాస్తవానికి గురువారం మధ్యాహ్నం 3.20 నిమిషాలకి ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లవలిసి AI183 విమానం సంకేత సమస్యలు లోపంతో టేకాప్ ఆలస్యం అయ్యింది. కానీ అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తి అవడంతో బయటకి వెళ్ళడానికి సిబ్బంది అనుమతించలేదు.…
దేశ రాజధాని ఢిల్లీలో విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. ఓ వైపు హస్తినలో తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటిది విమాన ప్రయాణం ఆలస్యం కావడం.. 8 గంటల తర్వాత ఎయిర్ కండిషన్ లేని విమానంలో కూర్చోబెట్టడంతో ప్యాసింజర్స్ ఉక్కపోత, వేడితో అల్లాడిపోయారు. చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోయారు. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి.. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి…