దర్శకుడు నాగ్ అశ్విన్ మరోసారి తన హుందాతనాన్ని చాటుకున్నారు. వ్యక్తిగత విభేదాల కంటే సినిమానే గొప్పదని నిరూపిస్తూ, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘ధురందర్ 2’ చిత్రాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. దర్శకుడు ఆదిత్య ధర్ విజన్ను, రణవీర్ సింగ్ అద్భుత నటనను ప్రశంసిస్తూ నాగ్ అశ్విన్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. Also Read : Bunny Vas: మలయాళం వేరు.. తెలుగు వేరు.. కొత్త నిర్మాతలకు బన్నీ వాస్…
ధురంధర్2 అనుకున్నట్లే ర్యాంపేజ్ వసూళ్లతో బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీ బుకింగ్స్ నుండే నియర్లీ 150 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ధురంధర్ ద రివేంజ్.. ఓపెనింగ్స్లో భారీ వసూళ్లను రాబట్టుకుంది. తొలి రోజే బాలీవుడ్ పేరిట ఉన్న రికార్డ్స్ చెరిపేసింది. ఈ మూవీతో రణవీర్ ఖాతాలో మరో హిట్ పడితే.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆదిత్య ధర్ హ్యాట్రిక్ హిట్ నమోదు చేశాడు. ఉరితో…