ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవి పునరాభివృద్ధి ఇప్పుడు ఊపందుకోవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి, కొత్తగా ఏర్పడిన ధారవి, దాని పరిసరాల నివాసితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతున్న సర్వేకు తన మద్దతును అందించింది.
సిమెంట్ రంగంలో రారాజుగా అవతరించేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్ మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ప్రస్తుతం ఇందులో ఆదిత్య బిర్లా గ్రూప్దే పైచేయి అయినట్లు తెలుస్తోంది.
Adani Group : గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ రక్షణ రంగంలో భారీ ప్రకటన చేసింది. 3000 కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ రెండు ఆయుధ కర్మాగారాలను ఏర్పాటు చేయనుంది. ఈ ఫ్యాక్టరీలను ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నిర్మించనున్నారు.
ACC Deal: అదానీ గ్రూప్ ఇప్పటికే తన సిమెంట్ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ద్వారా ఈ రంగంలో భారీ మార్కెట్ వాటాను సాధించింది. ఇప్పుడు అదానీ గ్రూప్ మరో సిమెంట్ కంపెనీని కొనుగోలు చేయనుంది.
తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. బుధవారం సెక్రెటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ, గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదాని ఎరో స్పేస్ సిఇఓ ఆశీష్ రాజ్ వన్షి లతో చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అదానీ…
Hydrogen Production: దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచేందుకు ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తిని పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల 1.5 గిగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ కోసం బిడ్లను ఆహ్వానించింది.
Adani Group: బీహార్లో వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. గ్రూప్ సిమెంట్ తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయ పరిశ్రమలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టనుంది.
Gautam Adani Wealth: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దాని తర్వాత భారత స్టాక్ మార్కెట్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపించింది.