Geetha Madhuri: టాలీవుడ్ సింగర్ గీతామాధురి.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపింది. ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అన్న విషయాన్నీ అధికారికంగా అభిమానులకు తెలిపింది. చిరుత సినిమాలో చమ్కా.. చమ్కా .. చమ్కీరే సాంగ్ తో ఫేమస్ అయిన గీతామాధురి.. జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈడీ విచారణలో ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా ఈరోజు నందు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైయ్యారు. నందు ఈనెల 20న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఈడీ అధికారుల అనుమతితో నేడు విచారణకు హాజరయ్యాడు. కెల్విన్, జీశాన్లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తుంది. ఎక్సైజ్ పోలీసులు ముందు నందు విచారణ జరుగుతోంది. కెల్విన్ ఇచ్చిన…