ఊహించిన విధంగానే, నాని యొక్క హై-ఆక్టేన్ మాస్ మరియు యాక్షన్ చిత్రం దసరా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో సత్తా చాటింది. ఆరు వేర్వేరు విభాగాలలో అవార్డ్స్ రాబట్టి జెండా ఎగరేసింది. ధరణి పాత్రలో నాని నటనకు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును సాధించాడు. ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఓదెల దసరా కథ, కథనానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. తన తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను అధిగమించి…
69వ శోభ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను ప్రతిభను మెచ్చి, అవార్డులతో సత్కరించేందుకు ఫిలింఫేర్ ముస్తాబైంది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. రెడ్ కార్పెట్ పై తారలు హొయలు పొతూ , ఆధ్యంతం అలరించారు. Also Read: Filmfare: 69వ శోభ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్.. తెలుగు…
69వ శోభ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను అభినందిస్తూ తిరిగి వచ్చింది. ఫిలింఫేర్ గత సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించి నటీనటులకు అవార్డులు అందజేసింది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో…
69వ శోభ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను అభినందిస్తూ తిరిగి వచ్చింది. ఫిలింఫేర్ గత సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించి నటీనటులకు అవార్డులు అందజేసింది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో…
69వ శోభ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను అభినందిస్తూ తిరిగి వచ్చింది. ఫిలింఫేర్ గత సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించి నటీనటులకు అవార్డులు అందజేసింది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో…