IAS Officers Transferred: ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారులను భారీ ఎత్తున బదిలీ చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్… ఒకేసారి ఏకంగా 57 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.. 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది.. త్వరలోనే పెత్తు స్థాయిలో ఐఏఎస్ల బదిలీలు ఉంటాయనే ప్రచారం జరుగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగా ఈ రోజు భారీగా ట్రాన్స్ఫర్స్ జరిగాయి.. ఇక, బదిలీల విషయానికి వస్తే.. * మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అనంతరాము. *…