మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రియల్ ఎస్టేట్ గ్రూప్ M3M డైరెక్టర్ బసంత్ బన్సల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బసంత్ బన్సాల్ సోదరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రూప్ కుమార్ బన్సాల్ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. M3M గ్రూప్ మరియు IREO గ్రూప్ ద్వారా 400 కోట్ల రూపాయలకు పైగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఏజెన్సీ గుర్తించింది.