మహిళలు తమ పిల్లలకు పాలు ఇవ్వకపోవడం అనే ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆసుపత్రుల్లో నవజాత శిశువులు పుట్టిన తర్వాత.. దాదాపు 30 శాతం మంది మహిళలు స్వచ్ఛందంగా లేదా కొన్ని కారణాల వల్ల తల్లిపాలు ఇవ్వడం లేదు. గత రెండు మూడేళ్లుగా తల్లిపాలు ఇవ్వని మహిళల సంఖ్య వేగంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. 100 మందిలో ఒక మహిళ ప్రసవం తర్వాత తన బిడ్డకు పాలివ్వాలనుకునేదని, కానీ పాలు ఉత్పత్తి లేకపోవడంతో ఆమెకు తల్లిపాలు ఇవ్వలేకపోతున్నారని గైనకాలజిస్టులు…
దేశంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. రుతు పవనాలు ఆలస్యంగా రావడంతో ఈ ఏడాది జూన్లో వానలు కురవలేదు. దీంతో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూన్లో 30 శాతం తగ్గిన వర్షపాతం తగ్గినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి.