Minister Jagadish Reddy: ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారంటూ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2000 నోట్ల రద్దుపై ఆర్బీఐ నిర్ణయంపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. ఉపయోగం లేకపోతే రూ.2 వేల నోటు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.
RBI Guidelines: 2000 రూపాయల నోటును చెలామణి చేయకుండా నిలిపివేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ నెల 23 నుంచి సెప్టెంబరు 30 వరకు బ్యాంకులు, దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకునేందుకు అనుమతించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ 2000 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం 2000 నోట్లను డినామినేషన్ చేసింది. 2016 నవంబర్ లో 2 వేల నోట్లు ప్రవేశపెట్టారు.
Congress: రూ. 2000 నోట్ల రద్దును ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. ఈ చర్య ‘‘స్వయం శైలి విశ్వగురువు’’, ‘‘ఫస్ట్ యాక్ట్, సెకండ్ థింక్’’( మొదట చేసి, తర్వాత ఆలోచించడం)
RBI website crash: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వెల్లడించిన కొద్ది సేపటికే ఆర్బీఐ అధికార వెబ్సైట్ క్రాష్ అయింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఆర్బీఐ అధికారిక వెబ్
భారతదేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు. అయితే రూ.2000 నోటును ప్రవేశపెట్టిన తొలి ప్రధాని కూడా ఆయనే అవుతారు. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ 100 రూపాయలకు మించిన కరెన్సీని నిషేధించారు.
Rs 2,000 Note Withdrawn: బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ పలు విషయాల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని సగటు భారతీయుడు భావిస్తున్న కాలం అది. సరిగ్గా అటువంటి సమయంలోనే నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిచారు. ఆ రోజు అర్థరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్న�
Rs. 2000 Notes withdrawn: రూ. 2000 నోట్లను ఉపసంహరించుకన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2,000 నోట్లను సర్క్యులేషన్ లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది.