T20 World Cup: వర్షం తరువాత బంగ్లాదేశ్ భయపడింది.. లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
Sunil Gavaskar’s key comments on Bangladesh’s defeat: ఆస్ట్రేలియాలో జరుతున్న టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ను ఇండియా ఓడించింది. బంగ్లా ఓటమిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. బంగ్లా క్రికెటర్లు తమ ఓటమికి సాకులు వెతుకుతూనే ఉన్నారు. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ.. ఫెయిర్ గేమ్ లో ఓడిపోయామంటూ బంగ్లా క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. తొలుత భారత జట్టు 184-6 రన్స్ చేసింది. అయితే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది బంగ్లాదేశ్. ఆరంభంలో బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్ 27 బంతుల్లో 60 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శాంతో సహకారం అందించాడు. అయితే వర్షం పడే సమయానికి ఒక్క వికెట్ కోల్పోకుండా బంగ్లాదేశ్ విజయం వైపుగా దూసుకెళ్లింది. ఎప్పుడైతే వర్షం పడి పరిస్థితులు మారాయో.. మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది.
Read Also: Husband Attack on Wife: భార్యపై కత్తితో దాడి.. రాయచోటిలో భర్త దారుణం
Also Read
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
- Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
అయితే ఈ మ్యాచుపై భారత మాజీ క్రికెటర్లు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ బంగ్లా టీమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ గెలవడం కంటే బంగ్లాదేశ్ ఓడిపోయిందని ఆయన అన్నారు. వర్షం తరువాత బంగ్లాదేశ్ భయపడిందని అన్నారు. వర్షంతో అంతరాయం ఏర్పడే సమయానికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగుల పటిష్ట స్థితిలో ఉందని.. 10 వికెట్లు చేతిలో ఉన్నాయని.. వర్షం కారణంగా 33 పరుగులను తగ్గించారు..అయితే అదే సమయంలో బంగ్లాదేశ్ భయాందోళనకు గురైనట్లు అనిపించిందని సునీల్ గవాస్కర్ అన్నారు.
స్మార్ట్ క్రికెట్ ఆడటానికి బదులు బంగ్లా క్రికెటర్లు ప్రతీ బంతిని సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించారని అన్నాడు. షార్ట్ స్వేర్ బౌండరీలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించారని.. అయితే భారత బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేశారని గవాస్కర్ అన్నారు. పెద్ద షాట్లు ఆటడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని.. లాంగ్ ఆన్, డీప్ మిడ్ వికెట్ పై నుంచి సిక్సర్ల కొట్టడానికి ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యారని అన్నారు. మ్యాచ్ ను భారత్ గెలవడం అనే కంటే బంగ్లాదేశ్ ఓడిపోయిందని అని నేను చెబుతానని గవాస్కర్ అన్నారు. బంగ్లా బ్యాటర్లు భయపడ్డారని వారు స్మార్ట్ క్రికెట్ ఆడి ఉంటే గెలిచేవారిని అన్నారు.
తాజావార్తలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!