Virat Kohli: కోహ్లీ ఫామ్ ‘తుఫాను ముందు ప్రశాంతత’ అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
- జరిగిన మూడు మ్యాచ్ లలో తక్కువ స్కోరులకే పరిమితం
- కోహ్లీ ఫామ్ పై అభిమానులు నిరాశ.
- తుఫాను ముందు ప్రశాంతత అంటున్న సంజయ్ బంగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ సమరంలో టీమిండియా సూపర్ 8 లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గ్రూపు మ్యాచ్లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే అధికారికంగా టీమిండియా రెండో రౌండ్ కు అర్హతను సాధించింది. అయితే జరిగిన మూడు మ్యాచ్ లలో తక్కువ స్కోరులకే మ్యాచ్లు ముగియడంతో టీమిండియా అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇకపోతే టీమిండియా ప్రపంచ కప్ లో జరిగిన మూడు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఈ విషయం ఆందోళన కలిగించే విషయం కాదంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
Darshan Custody Extended : కన్నడ నటుడు దర్శన్ కి షాక్, పోలీస్ కస్టడీ పొడిగింపు
Also Read
- Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
అమెరికాతో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ గా వెనుతిరగగా విరాట్ కోహ్లీకి ఇది ఆందోళన కలిగించే విషయం కాదని.. అది కేవలం తుఫాను ముందు ఉండే ప్రశాంతత లాంటిది అంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే ప్రపంచ కప్ లో జరిగిన మూడో మ్యాచ్లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 1, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 4 పరుగులు మాత్రమే చేయడంతో ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ ఫామ్ పై విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే ఈ సీరియస్ ముందు జరిగిన ఐపీఎల్ 17వ సీజన్ లో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
SBI Recruitment 2024: ఎస్బీఐలో ఉద్యోగాలు..భారీగా జీతం..హైదరాబాద్ లో కూడా అవకాశం
ఇకపోతే నేడు జరగబోయే కెనడా మ్యాచ్ ను ఫ్లోరిడా కి షిఫ్ట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లోనైనా విరాట్ కోహ్లీ తన ఫామ్ ని తిరిగి పొందుతాడంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో అత్యధికంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 96 పరుగులు చేయగా.. ఆ తర్వాత రోహిత్ 68 పరుగులతో., ఆపై సూర్య కుమార్ యాదవ్ 59 పరుగులతో మాత్రమే ఈ టోర్నీలో 50 పరుగులను చేశారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!