Virat Kohli: కోహ్లీ ఫామ్ ‘తుఫాను ముందు ప్రశాంతత’ అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
- జరిగిన మూడు మ్యాచ్ లలో తక్కువ స్కోరులకే పరిమితం
- కోహ్లీ ఫామ్ పై అభిమానులు నిరాశ.
- తుఫాను ముందు ప్రశాంతత అంటున్న సంజయ్ బంగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ సమరంలో టీమిండియా సూపర్ 8 లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గ్రూపు మ్యాచ్లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే అధికారికంగా టీమిండియా రెండో రౌండ్ కు అర్హతను సాధించింది. అయితే జరిగిన మూడు మ్యాచ్ లలో తక్కువ స్కోరులకే మ్యాచ్లు ముగియడంతో టీమిండియా అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇకపోతే టీమిండియా ప్రపంచ కప్ లో జరిగిన మూడు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఈ విషయం ఆందోళన కలిగించే విషయం కాదంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
Darshan Custody Extended : కన్నడ నటుడు దర్శన్ కి షాక్, పోలీస్ కస్టడీ పొడిగింపు
Also Read
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
అమెరికాతో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ గా వెనుతిరగగా విరాట్ కోహ్లీకి ఇది ఆందోళన కలిగించే విషయం కాదని.. అది కేవలం తుఫాను ముందు ఉండే ప్రశాంతత లాంటిది అంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే ప్రపంచ కప్ లో జరిగిన మూడో మ్యాచ్లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 1, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 4 పరుగులు మాత్రమే చేయడంతో ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ ఫామ్ పై విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే ఈ సీరియస్ ముందు జరిగిన ఐపీఎల్ 17వ సీజన్ లో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
SBI Recruitment 2024: ఎస్బీఐలో ఉద్యోగాలు..భారీగా జీతం..హైదరాబాద్ లో కూడా అవకాశం
ఇకపోతే నేడు జరగబోయే కెనడా మ్యాచ్ ను ఫ్లోరిడా కి షిఫ్ట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లోనైనా విరాట్ కోహ్లీ తన ఫామ్ ని తిరిగి పొందుతాడంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో అత్యధికంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 96 పరుగులు చేయగా.. ఆ తర్వాత రోహిత్ 68 పరుగులతో., ఆపై సూర్య కుమార్ యాదవ్ 59 పరుగులతో మాత్రమే ఈ టోర్నీలో 50 పరుగులను చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!