Virat Kohli: కోహ్లీ ఫామ్ ‘తుఫాను ముందు ప్రశాంతత’ అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
- జరిగిన మూడు మ్యాచ్ లలో తక్కువ స్కోరులకే పరిమితం
- కోహ్లీ ఫామ్ పై అభిమానులు నిరాశ.
- తుఫాను ముందు ప్రశాంతత అంటున్న సంజయ్ బంగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ సమరంలో టీమిండియా సూపర్ 8 లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గ్రూపు మ్యాచ్లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే అధికారికంగా టీమిండియా రెండో రౌండ్ కు అర్హతను సాధించింది. అయితే జరిగిన మూడు మ్యాచ్ లలో తక్కువ స్కోరులకే మ్యాచ్లు ముగియడంతో టీమిండియా అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇకపోతే టీమిండియా ప్రపంచ కప్ లో జరిగిన మూడు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఈ విషయం ఆందోళన కలిగించే విషయం కాదంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
Darshan Custody Extended : కన్నడ నటుడు దర్శన్ కి షాక్, పోలీస్ కస్టడీ పొడిగింపు
Also Read
- ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
- Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
- LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
అమెరికాతో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ గా వెనుతిరగగా విరాట్ కోహ్లీకి ఇది ఆందోళన కలిగించే విషయం కాదని.. అది కేవలం తుఫాను ముందు ఉండే ప్రశాంతత లాంటిది అంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే ప్రపంచ కప్ లో జరిగిన మూడో మ్యాచ్లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 1, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 4 పరుగులు మాత్రమే చేయడంతో ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ ఫామ్ పై విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే ఈ సీరియస్ ముందు జరిగిన ఐపీఎల్ 17వ సీజన్ లో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
SBI Recruitment 2024: ఎస్బీఐలో ఉద్యోగాలు..భారీగా జీతం..హైదరాబాద్ లో కూడా అవకాశం
ఇకపోతే నేడు జరగబోయే కెనడా మ్యాచ్ ను ఫ్లోరిడా కి షిఫ్ట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లోనైనా విరాట్ కోహ్లీ తన ఫామ్ ని తిరిగి పొందుతాడంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో అత్యధికంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 96 పరుగులు చేయగా.. ఆ తర్వాత రోహిత్ 68 పరుగులతో., ఆపై సూర్య కుమార్ యాదవ్ 59 పరుగులతో మాత్రమే ఈ టోర్నీలో 50 పరుగులను చేశారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
ట్రెండింగ్
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!