Rohit Sharma: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై..?
- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కీలక మార్పులు..
- భారత జట్టు కెప్టెన్సీకి గుడ్బై చెప్పబోతున్న రోహిత్ శర్మ?..
- ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గంభీర్ మధ్య చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా వరుస విజయాలతో ఫైనల్కు దూసుకుపోయింది. గ్రూప్ దశలో టాపర్గా నిలవడంతో పాటు సెమీస్లో ఆస్ట్రేలియాను చిత్తూగా ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం నాడు న్యూజిలాండ్తో మ్యాచ్లో రోహిత్ సేన తలపడబోతుంది. కాగా, ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత భారత జట్టులో కీలక మార్పు జరగబోతున్నాయని సమాచారం. రోహిత్ శర్మ వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి గుడ్ బై పలికి కేవలం ప్లేయర్ గా కొనసాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య చర్చలు కూడా కొనసాగినట్లు తెలుస్తుంది.
Read Also: Congress: వివాదంలో పటాన్ చెరు ఎమ్మెల్యే.. మీనాక్షి నటరాజన్కి కాంగ్రెస్ క్యాడర్ ఫిర్యాదు
Also Read
- FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
- Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
- FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
- AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
ఇక, బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఘోర ఓటమి తర్వాత బోర్డు మీటింగ్ జరిగింది. ఇందులో రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి సైతం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని రోహిత్ నమ్ముతున్నాడు.. కానీ, తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న అంశం గురించి అతడ్ని టీమిండియా యాజమాన్యం అడిగడంతో పాటు కెప్టెన్సీ విషయంలో మార్పులు చేయాలని చూస్తున్నట్లు మేనేజ్మెంట్ సూచించింది.. వచ్చే వరల్డ్కప్ నాటికి జట్టును రెడీ చేసుకోవాలని రోహిత్కి కోచ్, చీఫ్ సెలక్టర్ చెప్పారని భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, విరాట్ కోహ్లి గురించి కూడా మేనేజ్మెంట్ చర్చకు వచ్చింది. దీంతో అతడితో మాట్లాడినట్లు సమాచారం. అయితే, అతడి భవిష్యత్తుకు ఇప్పట్లో ఢోకా లేనట్లే అని పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!