IPL 2023 : చెలరేగిపోతున్న ఆర్సీబీ బ్యాటర్లు.. వరుస వికెట్లు తీస్తున్న పంజాబ్ బౌలర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఇవాళ 27వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లను బెంగళూరు బ్యాటర్లు ఊచకోత కోసేస్తున్నారు. 18 ఓవర్లలోనే ఆర్సీబీ ఓపెనర్స్ భారీగా పరుగులు 151/2 పరుగుల మార్క్ ను అందుకున్నారు. దీంతో పంజాబ్ బౌలర్లు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్ల వికెట్ తీసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. దీంతో పంజాబ్ బౌలర్ హర్ ప్రీత్ బార్ వరుస వికెట్లు తీశాడు.
Also Read : Army jawans dead: వాహనంలో మంటలు.. నలుగురు ఆర్మీ జవాన్లు సజీవదహనం
Also Read
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
- PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
15 ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ 151/2 పరుగుల చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ ఇప్పటి అర్థ సెంచరీ చేశాడు. విరాట్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్ తో 59 పరుగులు చేయగా.. ఫాప్ డుప్లెసిస్ సైతం అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 51 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు.. అందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కర్రన్ వరుసగా బౌలర్లను మార్చిన కూడా ఫలితం మాత్రం శూన్యం వస్తుంది. దీంతో ఈ మ్యాచ్ లో స్కోర్ భారీగా పరుగులు చేస్తున్నారు.
Also Read : Women Commandos: కాబూల్కు మహిళా కమాండోలు.. భారత రాయబార కార్యాలయంలో విధులు
దీంతో ఇప్పటికే విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్ మధ్య ఇప్పటికే 137 పరుగులు భాగస్వామ్యం నెలకొంది. దీంతో ఈ మ్యాచ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్కంఠ పోరులో ఈ మ్యాచ్ ను ఎలాగైన గెలవాలని పంజాబ్ కింగ్స్ పట్టుదలగా ఉంటే.. పంజాబ్ ఆశలపై ఆర్సీబీ నీళ్లు చెల్లుతున్నట్లు కనిపిస్తుంది. విరాట్, ఫాప్ డు ఫ్లెసిస్ భాగస్వామ్యాన్ని పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్ ప్రీత్ బార్ సింగ్ విడదీశాడు. వరుస వికెట్లు తీసి ఆర్సీబీ ఆశలపై నీళ్లు చల్లాడు. విరాట్ కోహ్లీ ( 59 ), గ్లెన్ మ్యాక్స్ వెల్ (0) ను ఔట్ చేసి పంజాబ్ శిబిరంలో సంతోషం నింపాడు. ప్రస్తుతం క్రీజులో ఫాప్ డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ ఉన్నారు.

తాజావార్తలు
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..