IPL 2023 : చెలరేగిపోతున్న ఆర్సీబీ బ్యాటర్లు.. వరుస వికెట్లు తీస్తున్న పంజాబ్ బౌలర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఇవాళ 27వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లను బెంగళూరు బ్యాటర్లు ఊచకోత కోసేస్తున్నారు. 18 ఓవర్లలోనే ఆర్సీబీ ఓపెనర్స్ భారీగా పరుగులు 151/2 పరుగుల మార్క్ ను అందుకున్నారు. దీంతో పంజాబ్ బౌలర్లు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్ల వికెట్ తీసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. దీంతో పంజాబ్ బౌలర్ హర్ ప్రీత్ బార్ వరుస వికెట్లు తీశాడు.
Also Read : Army jawans dead: వాహనంలో మంటలు.. నలుగురు ఆర్మీ జవాన్లు సజీవదహనం
Also Read
- Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. "ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం".. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
- Shreyas Iyer: "222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది".. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
- Yashasvi Jaiswal: "నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే.." వైభవ్పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
15 ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ 151/2 పరుగుల చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ ఇప్పటి అర్థ సెంచరీ చేశాడు. విరాట్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్ తో 59 పరుగులు చేయగా.. ఫాప్ డుప్లెసిస్ సైతం అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 51 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు.. అందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కర్రన్ వరుసగా బౌలర్లను మార్చిన కూడా ఫలితం మాత్రం శూన్యం వస్తుంది. దీంతో ఈ మ్యాచ్ లో స్కోర్ భారీగా పరుగులు చేస్తున్నారు.
Also Read : Women Commandos: కాబూల్కు మహిళా కమాండోలు.. భారత రాయబార కార్యాలయంలో విధులు
దీంతో ఇప్పటికే విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్ మధ్య ఇప్పటికే 137 పరుగులు భాగస్వామ్యం నెలకొంది. దీంతో ఈ మ్యాచ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్కంఠ పోరులో ఈ మ్యాచ్ ను ఎలాగైన గెలవాలని పంజాబ్ కింగ్స్ పట్టుదలగా ఉంటే.. పంజాబ్ ఆశలపై ఆర్సీబీ నీళ్లు చెల్లుతున్నట్లు కనిపిస్తుంది. విరాట్, ఫాప్ డు ఫ్లెసిస్ భాగస్వామ్యాన్ని పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్ ప్రీత్ బార్ సింగ్ విడదీశాడు. వరుస వికెట్లు తీసి ఆర్సీబీ ఆశలపై నీళ్లు చల్లాడు. విరాట్ కోహ్లీ ( 59 ), గ్లెన్ మ్యాక్స్ వెల్ (0) ను ఔట్ చేసి పంజాబ్ శిబిరంలో సంతోషం నింపాడు. ప్రస్తుతం క్రీజులో ఫాప్ డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ ఉన్నారు.

తాజావార్తలు
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో