IPL 2023 : చెలరేగిపోతున్న ఆర్సీబీ బ్యాటర్లు.. వరుస వికెట్లు తీస్తున్న పంజాబ్ బౌలర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఇవాళ 27వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లను బెంగళూరు బ్యాటర్లు ఊచకోత కోసేస్తున్నారు. 18 ఓవర్లలోనే ఆర్సీబీ ఓపెనర్స్ భారీగా పరుగులు 151/2 పరుగుల మార్క్ ను అందుకున్నారు. దీంతో పంజాబ్ బౌలర్లు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్ల వికెట్ తీసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. దీంతో పంజాబ్ బౌలర్ హర్ ప్రీత్ బార్ వరుస వికెట్లు తీశాడు.
Also Read : Army jawans dead: వాహనంలో మంటలు.. నలుగురు ఆర్మీ జవాన్లు సజీవదహనం
Also Read
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
15 ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ 151/2 పరుగుల చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ ఇప్పటి అర్థ సెంచరీ చేశాడు. విరాట్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్ తో 59 పరుగులు చేయగా.. ఫాప్ డుప్లెసిస్ సైతం అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 51 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు.. అందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కర్రన్ వరుసగా బౌలర్లను మార్చిన కూడా ఫలితం మాత్రం శూన్యం వస్తుంది. దీంతో ఈ మ్యాచ్ లో స్కోర్ భారీగా పరుగులు చేస్తున్నారు.
Also Read : Women Commandos: కాబూల్కు మహిళా కమాండోలు.. భారత రాయబార కార్యాలయంలో విధులు
దీంతో ఇప్పటికే విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్ మధ్య ఇప్పటికే 137 పరుగులు భాగస్వామ్యం నెలకొంది. దీంతో ఈ మ్యాచ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్కంఠ పోరులో ఈ మ్యాచ్ ను ఎలాగైన గెలవాలని పంజాబ్ కింగ్స్ పట్టుదలగా ఉంటే.. పంజాబ్ ఆశలపై ఆర్సీబీ నీళ్లు చెల్లుతున్నట్లు కనిపిస్తుంది. విరాట్, ఫాప్ డు ఫ్లెసిస్ భాగస్వామ్యాన్ని పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్ ప్రీత్ బార్ సింగ్ విడదీశాడు. వరుస వికెట్లు తీసి ఆర్సీబీ ఆశలపై నీళ్లు చల్లాడు. విరాట్ కోహ్లీ ( 59 ), గ్లెన్ మ్యాక్స్ వెల్ (0) ను ఔట్ చేసి పంజాబ్ శిబిరంలో సంతోషం నింపాడు. ప్రస్తుతం క్రీజులో ఫాప్ డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ ఉన్నారు.

తాజావార్తలు
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
-
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్తో మరో రికార్డు
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!