CSK vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతమైదానం పంజాబ్ కింగ్స్తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతుంది. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు దూకుడుగానే ఆడుతోంది. అయితే, లక్నోపై మాత్రం భారీగా పరుగులు సమర్పించి చెత్త రికార్డును పంజాబ్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఏవిధంగా రాణిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ మ్యాచ్లో సీఎస్కే విజయం సాధిస్తే మరోసారి పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ కి చేరే అవకాశం ఉంది.
Also Read : New Secretariat: గంటలోపే నూతన సచివాలయ ప్రారంభోత్సవం పూర్తి
Also Read
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
అయితే గత రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ మూడు సార్లు విజయం సాధించగా.. ఈసారి ఫలితం ఎలాం ఉంటుదో వేచి చూడాలి. వాతావరణం చల్లగా ఉండటంతో బౌలింగ్కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే, వర్షం అడ్డంకిగా మారనుందని తెలుస్తోంది. దీంతో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Also Read : Bopparaju Venkateswarlu: మూడో దశ ఉద్యమ కార్యాచరణను వెల్లడించిన ఏపీ జేఏసీ ఛైర్మన్
భారీ హిట్టర్లు ఉన్న ముంబయి ఇండియన్స్ను అడ్డుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లు లక్నో చేతిలో మాత్రం చావుదెబ్బ తిన్నారు. మూడు మ్యాచుల తర్వాత వచ్చిన కెప్టెన్ ధావన్కు షాక్కొట్టినట్లైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 257/5 ఇచ్చిన జట్టుగా పంజాబ్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే, కెప్టెన్ శిఖర్ ధావన్ విఫలమైన పంజాబ్ బ్యాటర్లు మాత్రం పోరాడి 200కుపైగా పరుగులు సాధించారు. ఇప్పుడు చెపాక్ స్టేడియంలో చెన్నైను ఓడించాలంటే మళ్లీ పంజాబ్ బౌలర్లు పుంజుకోవాల్సిందే. మరోవైపు భారీగా హిట్టింగ్ చేయగల బ్యాటింగ్ సామర్థ్యం సీఎస్కేకు ఉంది.
Also Read : TCS Employees: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనాలు రెట్టింపుకు కసరత్తు..!
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడింది. అందులో ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ చేతిలోనే సీఎస్కే టీమ్ ఓటమిపాలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా రాజస్థాన్తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగువ్వాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం ఐదు విజయాలను నమోదు చేసుకోవాలి. బౌలింగ్లో అనుభవలేమి వల్ల కీలక మ్యాచుల్లో వెనుకబడాల్సిన పరిస్థితి నెలకొంది. తీక్షణ, దేశ్ పాండే, పతిరాణ, ఆకాశ్ సింగ్ అప్పుడప్పుడూ గాడి తప్పడంతో సీఎస్కేకు కష్టంగా మారింది. బ్యాటింగ్లోనూ అంబటి రాయుడు వరుసగా విఫలమవుతూ నిరాశపరుస్తున్నాడు. పంజాబ్ బౌలర్లు అర్ష్దీప్, రబాడ, రాహుల్ చాహర్, సామ్ కర్రన్ను అడ్డుకోవడంపై చెన్నై బ్యాటర్లు దృష్టిపెట్టాలి.

తాజావార్తలు
-
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
-
The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!