IND vs WI 2nd T20 : చివరి ఓవర్ లో సిరీస్ కైవసం… భారత్ సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నిన్న వెస్టిండీస్తో టీమిండియా తలపడిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సిరీస్లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ముందుగా వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ జట్టుకు చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్ 19వ ఓవర్లో మ్యాచ్ను భారత్కు అనుకూలంగా మార్చాడు.
అతను కేవలం నాలుగు పరుగులకే నికోలస్ పూరన్ వికెట్ సాధించాడు. రోవ్మన్ పావెల్, నికోలస్ పూరన్ అర్ధ సెంచరీలతో పోరాడినప్పటికీ, మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులకే పరిమితమైంది వెస్టిండీస్. వెస్టిండీస్ కీలక భాగస్వామ్యాన్ని భువనేశ్వర్ కుమార్ బ్రేక్ చేశాడు. బిష్ణోయ్ వేసిన అద్భుత క్యాచ్ను అందుకుని భువనేశ్వర్ పూరన్ను పెవిలియన్కు పంపాడు. వెస్టిండీస్ అంతకుముందు బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ వికెట్లను కోల్పోయింది. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
Read also : Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
ఇక రిషబ్ పంత్, విరాట్ కోహ్లిలు అర్ధశతకాలు బాదడంతో భారత్ వెస్టిండీస్పై 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ తర్వాత పంత్ (28 బంతుల్లో 52), కోహ్లీ (41 బంతుల్లో 52) భారీ సంఖ్యలో పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను వెస్టిండీస్ తక్కువ సమయంలోనే అవుట్ చేశారు. వెంకటేష్ అయ్యర్, పంత్తో కలిసి చివరి ఏడు ఓవర్లలో 88 పరుగులకు చేరుకోగలిగింది టీమిండియా. వెస్టిండీస్ తరఫున రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా, షెల్డన్ కాట్రెల్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీశారు. కాగా 100వ టీ20లో విజయం సాధించిన భారత్, పాకిస్థాన్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న రెండో జట్టుగా అవతరించింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?