IND vs WI 2nd T20 : చివరి ఓవర్ లో సిరీస్ కైవసం… భారత్ సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నిన్న వెస్టిండీస్తో టీమిండియా తలపడిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సిరీస్లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ముందుగా వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ జట్టుకు చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్ 19వ ఓవర్లో మ్యాచ్ను భారత్కు అనుకూలంగా మార్చాడు.
అతను కేవలం నాలుగు పరుగులకే నికోలస్ పూరన్ వికెట్ సాధించాడు. రోవ్మన్ పావెల్, నికోలస్ పూరన్ అర్ధ సెంచరీలతో పోరాడినప్పటికీ, మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులకే పరిమితమైంది వెస్టిండీస్. వెస్టిండీస్ కీలక భాగస్వామ్యాన్ని భువనేశ్వర్ కుమార్ బ్రేక్ చేశాడు. బిష్ణోయ్ వేసిన అద్భుత క్యాచ్ను అందుకుని భువనేశ్వర్ పూరన్ను పెవిలియన్కు పంపాడు. వెస్టిండీస్ అంతకుముందు బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ వికెట్లను కోల్పోయింది. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
Also Read
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
Read also : Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
ఇక రిషబ్ పంత్, విరాట్ కోహ్లిలు అర్ధశతకాలు బాదడంతో భారత్ వెస్టిండీస్పై 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ తర్వాత పంత్ (28 బంతుల్లో 52), కోహ్లీ (41 బంతుల్లో 52) భారీ సంఖ్యలో పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను వెస్టిండీస్ తక్కువ సమయంలోనే అవుట్ చేశారు. వెంకటేష్ అయ్యర్, పంత్తో కలిసి చివరి ఏడు ఓవర్లలో 88 పరుగులకు చేరుకోగలిగింది టీమిండియా. వెస్టిండీస్ తరఫున రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా, షెల్డన్ కాట్రెల్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీశారు. కాగా 100వ టీ20లో విజయం సాధించిన భారత్, పాకిస్థాన్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న రెండో జట్టుగా అవతరించింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..