IND vs WI 2nd T20 : చివరి ఓవర్ లో సిరీస్ కైవసం… భారత్ సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నిన్న వెస్టిండీస్తో టీమిండియా తలపడిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సిరీస్లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ముందుగా వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ జట్టుకు చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్ 19వ ఓవర్లో మ్యాచ్ను భారత్కు అనుకూలంగా మార్చాడు.
అతను కేవలం నాలుగు పరుగులకే నికోలస్ పూరన్ వికెట్ సాధించాడు. రోవ్మన్ పావెల్, నికోలస్ పూరన్ అర్ధ సెంచరీలతో పోరాడినప్పటికీ, మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులకే పరిమితమైంది వెస్టిండీస్. వెస్టిండీస్ కీలక భాగస్వామ్యాన్ని భువనేశ్వర్ కుమార్ బ్రేక్ చేశాడు. బిష్ణోయ్ వేసిన అద్భుత క్యాచ్ను అందుకుని భువనేశ్వర్ పూరన్ను పెవిలియన్కు పంపాడు. వెస్టిండీస్ అంతకుముందు బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ వికెట్లను కోల్పోయింది. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
Read also : Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
ఇక రిషబ్ పంత్, విరాట్ కోహ్లిలు అర్ధశతకాలు బాదడంతో భారత్ వెస్టిండీస్పై 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ తర్వాత పంత్ (28 బంతుల్లో 52), కోహ్లీ (41 బంతుల్లో 52) భారీ సంఖ్యలో పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను వెస్టిండీస్ తక్కువ సమయంలోనే అవుట్ చేశారు. వెంకటేష్ అయ్యర్, పంత్తో కలిసి చివరి ఏడు ఓవర్లలో 88 పరుగులకు చేరుకోగలిగింది టీమిండియా. వెస్టిండీస్ తరఫున రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా, షెల్డన్ కాట్రెల్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీశారు. కాగా 100వ టీ20లో విజయం సాధించిన భారత్, పాకిస్థాన్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న రెండో జట్టుగా అవతరించింది.
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!