Ind vs Aus: మొదలైన మూడో రోజు ఆట.. ఆ నలుగురే కీలకం!
భారత్-ఆసీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు ఇవాళ అత్యంత కీలకం. మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తుంది. బ్యాంటిగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో రోజు ఆఖరి సెషన్ లో భారత్ 10 ఓవర్లు ఆడి 36 పరుగుల చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (17 నాటౌట్), శుభ్ మన్ గిల్ (18 నాటౌట్)లు క్రీజులో నిలిచారు. మూడోరోజుల ఆట కూడా ప్రారంభమైంది.
Aslo Read : Heat Waves: మార్చిలోనే దంచి కొడుతున్న ఎండలు
Also Read
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
- Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు పండుగా చేసుకోగా.. ఉస్మాన్ ఖవాజా(180) డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ మూడో రోజు కూడా అలాగే స్పందించొచ్చు. భారీ టర్న్ అయ్యే అవకాశాలు లేవని ఇప్పటికే పిచ్ క్యూరేటర్లు హింట్ ఇచ్చిన నేపథ్యంలో నేడు ఆసీస్ బౌలింగ్ దాడిని భారత బ్యాటర్లు ఏ మేరు అడ్డుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ క్రీజులో నిలిచి భారీ స్కోర్ సాధిస్తే ఈ టెస్ట్ ను భారత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.
Aslo Read : Harassment : ప్రేమ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
నేడు భారత టాపార్డర్ బ్యాటింగ్ చేయగలిగి మెరుగైన స్కోరు సాధిస్తే అప్పుడు ఆస్ట్రేలియాపై ఆధిక్యాన్ని సాధించడమే గాక ఆఖరి రోజు బంతి ఏమైనా స్పిన్ కు సహకరిస్తే కంగారులకు షాకిచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చు.. అలా జరగాలంటే నేడు భారత బ్యాటర్లు ఆడే ఆట చాలా కీలకం కానుంది. ఇప్పటికే టిమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 58 బంతుల్లో 35 పరుగులు చేసి కుహ్నెమాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్ మన్ గిల్ 86 బంతుల్లో 44 పరుగులు చేయగా.. ఛటేశ్వర్ పూజారా 18 బంతుల్లో 11 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్ లో తర్వాత వచ్చే బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్ లు రాణించడం చాలా అవసరం.
Aslo Read : Viveka Case: వివేకా కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు
ఆసీస్ కొట్టిన 480 పరుగుల మార్కును దాటడం పెద్ద కష్టమేమీ కాదు. మరి భారత బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి. ఈ సిరీస్ లో వికెట్ల పండుగా చేసుకున్న అశ్విన్,జడేశాలు అహ్మదాబాద్ లో వికెట్లు తీయడానికి మాత్రం నానా తంటాలుపడ్డారు. ఈ నేపథ్యంలో ఆసీస్ స్పిన్ త్రయం నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, కుహ్నెమాన్ లకు పిచ్ పై టర్న్ ను రాబట్టడం అంత తేలిక కాకపోవచ్చు. కానీ ఎప్పుడెలా ఆడతారో తెలియన భారత క్రికెటర్లు ఎలాంటి షాకులివ్వకుంటే ఈ టెస్టులో భారత్ గట్టెక్కేందుకు అవకాశాలు ఉంటాయి.
Aslo Read : Stomach surgery: కడుపులో వోడ్కా బాటిల్ .. రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స
తాజావార్తలు
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
-
Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
-
Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
-
Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!