Cricket: గిన్నిస్ రికార్డు సాధించిన ఈ మ్యాచ్ గురించి తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ క్రికెట్ మ్యాచ్ ఏకంగా గిన్నిస్ రికార్డుల్లో ఎక్కింది. ఆ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడో జరిగిందో మీకు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. 1939లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ 10రోజుల పాటు జరిగింది. ఇది క్రికెట్ చరిత్రలోనే అతి సుదీర్ఘమైన మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్ గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా ఈ మ్యాచ్ మార్చి 3 నుంచి 14 వరకు జరిగింది.
ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. నాలుగు టెస్టులు పూర్తయ్యే సమయానికి సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఐదో టెస్టు అనివార్య కారణాల వల్ల సుదీర్ఘంగా సాగింది. దాదాపు 43 గంటల 16 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగింది. 8వ రోజు వర్షం కారణంగా అయితే ఈ మ్యాచ్ ఎలాంటి ఫలితం రాబట్టకుండానే నిస్సారమైన డ్రాగా ముగిసింది. ఎందుకంటే ఇంగ్లండ్ జట్టును ఇంటికి తీసుకెళ్లే షిప్ ఆ సమయానికి బయలుదేరాల్సి ఉంది. అందుకే ఇంగ్లండ్ టీమ్ ఆ మ్యాచ్ను డ్రాగా ముగించుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిసి 1,981 పరుగులు చేశాయి.
Also Read
- GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
- NADA Notice: క్రికెట్ ప్రపంచంలో డోపింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్లకు నోటీసులు!
- Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!
- Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం