IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్పై కొనసాగుతున్న ఉత్కంఠ.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
- భారత్- పాక్ మ్యాచ్పై బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
- భారత్ పై ఉగ్రదాడులు ఆపేసే వరకు పాక్ తో ద్వైపాక్షి సిరీస్ ఆడేది లేదు..
- ఏఐసీసీ, ఐసీసీ టోర్నమెంట్లలో భారత్- పాకిస్తాన్ ఆడుతాయి: అనురాగ్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: ఆసియా కప్ 2025లో భాగంగా రేపు ( సెప్టెంబర్ 14న) భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కీలక పోరు జరగనుంది. అయితే, జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ జట్టుతో ఎలాంటి మ్యాచులు ఆడవద్దని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు జరిగే మ్యాచ్ పై అనేక అనుమానాలు వస్తున్నాయి. కాగా, ఆదివారం రాత్రి ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇందులో పాల్గొంటున్నారా లేదా అనేదానిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్ గురించి తాజాగా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: IPS Officers Transfers In AP: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం ఫోకస్.. ఎస్పీలతో వరుస భేటీలు!
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ, ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో అన్ని దేశాలు పాల్గొనడం తప్పనిసరి అవుతుంది. ఏ దేశమైనా ఇలాంటి టోర్నమెంట్లో ఆడకపోతే.. ఆ దేశ జట్టు టోర్నీ నుంచి తొలగించబడుతుంది అన్నారు. దీంతో వారు ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ను వదులుకోవాల్సిన ఏర్పడుతుందన్నారు. ఇలా చేస్తే.. ఇతర జట్టు పాయింట్లను పొందుతుందని ఆయన గుర్తు చేశారు. అలాగే, భారత్ పాకిస్తాన్తో ఎప్పటికి ద్వైపాక్షిక సిరీస్ లను ఆడదని, భారతదేశంపై ఉగ్రవాద దాడులను ఆపివేస్తేనే దాయాది దేశంతో ద్వైపాక్షిక టోర్నమెంట్లను ఆడుతామని ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!