IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్పై కొనసాగుతున్న ఉత్కంఠ.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
- భారత్- పాక్ మ్యాచ్పై బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
- భారత్ పై ఉగ్రదాడులు ఆపేసే వరకు పాక్ తో ద్వైపాక్షి సిరీస్ ఆడేది లేదు..
- ఏఐసీసీ, ఐసీసీ టోర్నమెంట్లలో భారత్- పాకిస్తాన్ ఆడుతాయి: అనురాగ్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: ఆసియా కప్ 2025లో భాగంగా రేపు ( సెప్టెంబర్ 14న) భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కీలక పోరు జరగనుంది. అయితే, జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ జట్టుతో ఎలాంటి మ్యాచులు ఆడవద్దని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు జరిగే మ్యాచ్ పై అనేక అనుమానాలు వస్తున్నాయి. కాగా, ఆదివారం రాత్రి ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇందులో పాల్గొంటున్నారా లేదా అనేదానిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్ గురించి తాజాగా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: IPS Officers Transfers In AP: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం ఫోకస్.. ఎస్పీలతో వరుస భేటీలు!
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ, ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో అన్ని దేశాలు పాల్గొనడం తప్పనిసరి అవుతుంది. ఏ దేశమైనా ఇలాంటి టోర్నమెంట్లో ఆడకపోతే.. ఆ దేశ జట్టు టోర్నీ నుంచి తొలగించబడుతుంది అన్నారు. దీంతో వారు ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ను వదులుకోవాల్సిన ఏర్పడుతుందన్నారు. ఇలా చేస్తే.. ఇతర జట్టు పాయింట్లను పొందుతుందని ఆయన గుర్తు చేశారు. అలాగే, భారత్ పాకిస్తాన్తో ఎప్పటికి ద్వైపాక్షిక సిరీస్ లను ఆడదని, భారతదేశంపై ఉగ్రవాద దాడులను ఆపివేస్తేనే దాయాది దేశంతో ద్వైపాక్షిక టోర్నమెంట్లను ఆడుతామని ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!