Zomato: ప్రాణప్రతిష్ఠ వేళ నాన్వెజ్ను తాత్కాలికంగా నిలిపివేసిన జొమాటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Non Vegetarian Food: అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు (సోమవారం) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ( జనవరి 22న) పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్వెజ్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే, సోమవారం రోజు శ్రీరామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడు బాలావతారంలో కొలువుదీరాడు. ఈ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పలు రాష్ట్రాలు మాంసం విక్రయాలను నిషేదం విధించాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఓ కస్టమర్ చికెన్ కోసం జొమాటో యాప్లో
సెర్చ్ వేయగా.. నాన్వెజ్ ఫుడ్ అందుబాటులో కనిపించలేదు..
Read Also: Nithiin: మోసగాడిని రివీల్ చేయబోతున్నారు…
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
దీంతో అతడు ‘ఈరోజు (జనవరి 22న) భోపాల్లో జొమాటో సంస్థ చికెన్ డెలివరీ చేయడం లేదు’ అని ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే, జొమాటో దీనికి సమాధానం ఇస్తూ.. ప్రాణ ప్రతిష్ట సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నాన్ వెజ్ను తాత్కాలికంగా నిషేధించినట్లు వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నాన్వెజ్ను డెలివరీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక, జొమాటో నిర్ణయంపై సర్వత్రా ప్రసంశలు వస్తున్నాయి.
Hi, we have disabled delivery of non-veg items in Uttar Pradesh, Assam, Chhattisgarh, Madhya Pradesh and Rajasthan as per govt. notice. Hope this clarification helps!
— Zomato Care (@zomatocare) January 22, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!