Thopudurthy Prakash Reddy: రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthy Prakash Reddy: చంద్రబాబు రాయలసీమ పర్యటనపై రైతులు ఆందోళన చెందుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు వస్తే వర్షాలు రావన్న భయం రైతుల్లో ఉందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని ఆయన విమర్శలు గుప్పించారు. 45 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చి చంద్రబాబు ద్రోహం చేశారన్నారు. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడేనని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఏం ముఖం పెట్టుకుని సీమ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదే అంటూ ఆయన వెల్లడించారు. వైఎస్సార్ కృషి వల్లే కృష్ణా జలాలు కరవు ప్రాంతాలకు చేరాయన్నారు.
Also Read: Hyderabad Metro: ఓల్డ్ సిటీలో కొన్ని కారణాలతో మెట్రో నిర్మాణం మరింత ఆలస్యం
Also Read
- Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
- Indian Railways: RAC టికెట్కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ
- Cricket Legends: ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు.. ఈ ఐదుగురు స్పిన్నర్ల రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం!
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడే అంటూ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. పోలవరం చంద్రబాబు ఏటీఎం అని సాక్షాత్తూ ప్రధాని మోడీ అన్నారని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారని.. ఆ డబ్బు కాంట్రాక్టర్లకు చంద్రబాబు దోచిపెట్టారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో పైసా ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు నీరిచ్చామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు అండ్ కో అవినీతికి పాల్పడిందన్నారు.
తాజావార్తలు
-
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
-
Mohammed Shami: మరో పిడుగులాంటి వార్త.. ఇక మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్!
-
Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
-
Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
-
Vande Bharat Freight Train: భారతీయ రైల్వేలో కొత్త అధ్యాయం.. వందే భారత్ తొలి గూడ్స్ రైలు ట్రయల్స్ ప్రారంభం
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?