Robbery: ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచేస్తున్న యువకులు..
- వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే.
- రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు.
- ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచుకుంటారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే అయితే వీళ్ళు ఎవరు కూడా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. వీళ్లు జల్సాల్ చేస్తుంటారు., డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు.. ఏ పని పాట లేకుండా డబ్బులు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు.. కానీ వీళ్ళు కార్లు మెయిన్టైన్ చేస్తుంటారు. కారులోనే మాత్రం తిరుగుతుంటారు.. రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచుకుంటారు. అంతేకాకుండా ఎవరైనా ఇంటికి తాళాలు వేసి ఉంటే వెంటనే దోచుకొని పారిపోతారు.. అవసరమైన ప్రశ్నలు దాడి చేసి ఉన్న డబ్బులు మొత్తం దోచుకుని పోతారు. రోడ్డుమీద దోపిడీ జరిగిందని తరహాలో సీను క్రియేట్ చేస్తారు ..ఎవరైనా బైక్ పైన ఒంటరిగా వెళ్తుంటే కార్ తో ఢీ కొట్టి కింద పడేస్తారు. ఆ తర్వాత హడావిడిగా వాళ్ళని లేపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారిపోతారు. ఇలా ఇప్పటివరకు 17 దోపిడీ దొంగతనాలు చేసిన ముఠాని హైదరాబాద్ సౌత్ వెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల దగ్గర నుంచి బంగారు ఆభరణాలు నగదు స్వాధీనపరుచుకున్నారు.. అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్న తనంలో దొంగలు మాత్రం తాము నిజాయితీపరులు ఇలాంటి దొంగతనాలు చేయలేదని మీడియా ముందు అరెస్టు గోలి చేశారు.
RK Roja: యూరప్ ట్రిప్లో మాజీ మంత్రి రోజా..! వైరల్గా మారిన ఫొటోలు..
Also Read
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli's Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
- Revanth Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్ రావచ్చు.. పోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Sunrisers: ‘దక్షిణాఫ్రికా క్రికెట్ను బతికించింది కాటేరమ్మ కొడుకులే’.. డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
17 దొంగతనాలకు పాల్పడ్డ ఘరానా దొంగను పట్టుకున్న హుమాయూన్ నగర్ పోలీసులు. రాత్రి రెండు గంటల సమయంలో షిఫ్ట్ కారులో 5 మంది స్నేహితులు విజయనగర్ కాలనీలోని పిఎస్ నగర్ వద్ద వెళ్తుండగా ముందుగానే కాపు కాసిన దోపిడి దొంగలు 8 మంది కారును ఆపి తమ వద్ద ఉన్న కత్తితో కారులో ఉన్న శ్రీమంత్ కుమార్ ను బెదిరించి వారి వద్ద నుండి ఆపిల్ ఫోన్, గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్ ను దొంగలించి అక్కడ నుండి ఉడయించారు. లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఏ వన్ మొహమ్మద్ ఐజాస్ ఖురేషి పై ఒక కేసు, సాహెల్ ఫరీద్దీన్ ఖాన్ పై 17 కేసులు, ప్రశాంత్ పై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితుల వద్ద నుండి కత్తి, బంగారు గొలుసు, ఆపిల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మీడియాతో డిసిపి మాట్లాడుతున్న సమయంలో నిందితుడు తమపై తప్పుడు కేసులు పెట్టారని అల్లరి చేశాడు.
తాజావార్తలు
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli’s Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
-
Revanth Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్ రావచ్చు.. పోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
-
Sky Burial: విచిత్రమైన అంత్యక్రియలు.. ఆ దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న భయంకరమైన సంప్రదాయం!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!