Robbery: ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచేస్తున్న యువకులు..
- వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే.
- రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు.
- ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచుకుంటారు.
వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే అయితే వీళ్ళు ఎవరు కూడా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. వీళ్లు జల్సాల్ చేస్తుంటారు., డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు.. ఏ పని పాట లేకుండా డబ్బులు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు.. కానీ వీళ్ళు కార్లు మెయిన్టైన్ చేస్తుంటారు. కారులోనే మాత్రం తిరుగుతుంటారు.. రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచుకుంటారు. అంతేకాకుండా ఎవరైనా ఇంటికి తాళాలు వేసి ఉంటే వెంటనే దోచుకొని పారిపోతారు.. అవసరమైన ప్రశ్నలు దాడి చేసి ఉన్న డబ్బులు మొత్తం దోచుకుని పోతారు. రోడ్డుమీద దోపిడీ జరిగిందని తరహాలో సీను క్రియేట్ చేస్తారు ..ఎవరైనా బైక్ పైన ఒంటరిగా వెళ్తుంటే కార్ తో ఢీ కొట్టి కింద పడేస్తారు. ఆ తర్వాత హడావిడిగా వాళ్ళని లేపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారిపోతారు. ఇలా ఇప్పటివరకు 17 దోపిడీ దొంగతనాలు చేసిన ముఠాని హైదరాబాద్ సౌత్ వెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల దగ్గర నుంచి బంగారు ఆభరణాలు నగదు స్వాధీనపరుచుకున్నారు.. అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్న తనంలో దొంగలు మాత్రం తాము నిజాయితీపరులు ఇలాంటి దొంగతనాలు చేయలేదని మీడియా ముందు అరెస్టు గోలి చేశారు.
RK Roja: యూరప్ ట్రిప్లో మాజీ మంత్రి రోజా..! వైరల్గా మారిన ఫొటోలు..
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
17 దొంగతనాలకు పాల్పడ్డ ఘరానా దొంగను పట్టుకున్న హుమాయూన్ నగర్ పోలీసులు. రాత్రి రెండు గంటల సమయంలో షిఫ్ట్ కారులో 5 మంది స్నేహితులు విజయనగర్ కాలనీలోని పిఎస్ నగర్ వద్ద వెళ్తుండగా ముందుగానే కాపు కాసిన దోపిడి దొంగలు 8 మంది కారును ఆపి తమ వద్ద ఉన్న కత్తితో కారులో ఉన్న శ్రీమంత్ కుమార్ ను బెదిరించి వారి వద్ద నుండి ఆపిల్ ఫోన్, గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్ ను దొంగలించి అక్కడ నుండి ఉడయించారు. లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఏ వన్ మొహమ్మద్ ఐజాస్ ఖురేషి పై ఒక కేసు, సాహెల్ ఫరీద్దీన్ ఖాన్ పై 17 కేసులు, ప్రశాంత్ పై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితుల వద్ద నుండి కత్తి, బంగారు గొలుసు, ఆపిల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మీడియాతో డిసిపి మాట్లాడుతున్న సమయంలో నిందితుడు తమపై తప్పుడు కేసులు పెట్టారని అల్లరి చేశాడు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!