Robbery: ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచేస్తున్న యువకులు..
- వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే.
- రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు.
- ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచుకుంటారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే అయితే వీళ్ళు ఎవరు కూడా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. వీళ్లు జల్సాల్ చేస్తుంటారు., డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు.. ఏ పని పాట లేకుండా డబ్బులు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు.. కానీ వీళ్ళు కార్లు మెయిన్టైన్ చేస్తుంటారు. కారులోనే మాత్రం తిరుగుతుంటారు.. రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచుకుంటారు. అంతేకాకుండా ఎవరైనా ఇంటికి తాళాలు వేసి ఉంటే వెంటనే దోచుకొని పారిపోతారు.. అవసరమైన ప్రశ్నలు దాడి చేసి ఉన్న డబ్బులు మొత్తం దోచుకుని పోతారు. రోడ్డుమీద దోపిడీ జరిగిందని తరహాలో సీను క్రియేట్ చేస్తారు ..ఎవరైనా బైక్ పైన ఒంటరిగా వెళ్తుంటే కార్ తో ఢీ కొట్టి కింద పడేస్తారు. ఆ తర్వాత హడావిడిగా వాళ్ళని లేపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారిపోతారు. ఇలా ఇప్పటివరకు 17 దోపిడీ దొంగతనాలు చేసిన ముఠాని హైదరాబాద్ సౌత్ వెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల దగ్గర నుంచి బంగారు ఆభరణాలు నగదు స్వాధీనపరుచుకున్నారు.. అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్న తనంలో దొంగలు మాత్రం తాము నిజాయితీపరులు ఇలాంటి దొంగతనాలు చేయలేదని మీడియా ముందు అరెస్టు గోలి చేశారు.
RK Roja: యూరప్ ట్రిప్లో మాజీ మంత్రి రోజా..! వైరల్గా మారిన ఫొటోలు..
Also Read
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
17 దొంగతనాలకు పాల్పడ్డ ఘరానా దొంగను పట్టుకున్న హుమాయూన్ నగర్ పోలీసులు. రాత్రి రెండు గంటల సమయంలో షిఫ్ట్ కారులో 5 మంది స్నేహితులు విజయనగర్ కాలనీలోని పిఎస్ నగర్ వద్ద వెళ్తుండగా ముందుగానే కాపు కాసిన దోపిడి దొంగలు 8 మంది కారును ఆపి తమ వద్ద ఉన్న కత్తితో కారులో ఉన్న శ్రీమంత్ కుమార్ ను బెదిరించి వారి వద్ద నుండి ఆపిల్ ఫోన్, గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్ ను దొంగలించి అక్కడ నుండి ఉడయించారు. లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఏ వన్ మొహమ్మద్ ఐజాస్ ఖురేషి పై ఒక కేసు, సాహెల్ ఫరీద్దీన్ ఖాన్ పై 17 కేసులు, ప్రశాంత్ పై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితుల వద్ద నుండి కత్తి, బంగారు గొలుసు, ఆపిల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మీడియాతో డిసిపి మాట్లాడుతున్న సమయంలో నిందితుడు తమపై తప్పుడు కేసులు పెట్టారని అల్లరి చేశాడు.
తాజావార్తలు
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!