Robbery: ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచేస్తున్న యువకులు..
- వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే.
- రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు.
- ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచుకుంటారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే అయితే వీళ్ళు ఎవరు కూడా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. వీళ్లు జల్సాల్ చేస్తుంటారు., డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు.. ఏ పని పాట లేకుండా డబ్బులు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు.. కానీ వీళ్ళు కార్లు మెయిన్టైన్ చేస్తుంటారు. కారులోనే మాత్రం తిరుగుతుంటారు.. రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచుకుంటారు. అంతేకాకుండా ఎవరైనా ఇంటికి తాళాలు వేసి ఉంటే వెంటనే దోచుకొని పారిపోతారు.. అవసరమైన ప్రశ్నలు దాడి చేసి ఉన్న డబ్బులు మొత్తం దోచుకుని పోతారు. రోడ్డుమీద దోపిడీ జరిగిందని తరహాలో సీను క్రియేట్ చేస్తారు ..ఎవరైనా బైక్ పైన ఒంటరిగా వెళ్తుంటే కార్ తో ఢీ కొట్టి కింద పడేస్తారు. ఆ తర్వాత హడావిడిగా వాళ్ళని లేపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారిపోతారు. ఇలా ఇప్పటివరకు 17 దోపిడీ దొంగతనాలు చేసిన ముఠాని హైదరాబాద్ సౌత్ వెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల దగ్గర నుంచి బంగారు ఆభరణాలు నగదు స్వాధీనపరుచుకున్నారు.. అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్న తనంలో దొంగలు మాత్రం తాము నిజాయితీపరులు ఇలాంటి దొంగతనాలు చేయలేదని మీడియా ముందు అరెస్టు గోలి చేశారు.
RK Roja: యూరప్ ట్రిప్లో మాజీ మంత్రి రోజా..! వైరల్గా మారిన ఫొటోలు..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
17 దొంగతనాలకు పాల్పడ్డ ఘరానా దొంగను పట్టుకున్న హుమాయూన్ నగర్ పోలీసులు. రాత్రి రెండు గంటల సమయంలో షిఫ్ట్ కారులో 5 మంది స్నేహితులు విజయనగర్ కాలనీలోని పిఎస్ నగర్ వద్ద వెళ్తుండగా ముందుగానే కాపు కాసిన దోపిడి దొంగలు 8 మంది కారును ఆపి తమ వద్ద ఉన్న కత్తితో కారులో ఉన్న శ్రీమంత్ కుమార్ ను బెదిరించి వారి వద్ద నుండి ఆపిల్ ఫోన్, గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్ ను దొంగలించి అక్కడ నుండి ఉడయించారు. లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఏ వన్ మొహమ్మద్ ఐజాస్ ఖురేషి పై ఒక కేసు, సాహెల్ ఫరీద్దీన్ ఖాన్ పై 17 కేసులు, ప్రశాంత్ పై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితుల వద్ద నుండి కత్తి, బంగారు గొలుసు, ఆపిల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మీడియాతో డిసిపి మాట్లాడుతున్న సమయంలో నిందితుడు తమపై తప్పుడు కేసులు పెట్టారని అల్లరి చేశాడు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!