IPL 2025 Mega Auction: ముంబైకి ఆడనున్న యువ స్పిన్నర్ అల్లా గజన్ఫర్.. ఎన్ని కోట్లు పెట్టారో తెలుసా..?
- ముంబైకి ఆడనున్న ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్
- యువ మిస్టరీ స్పిన్నర్ కోసం వేలంలో తీవ్ర పోటీ
- రూ. 4.80 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్ట్రాంగ్ బౌలింగ్ కోసం ముంబై ఇండియన్స్ (MI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ను కొనుగోలు చేసింది. అతని కోసం కోల్కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ మిస్టరీ స్పిన్నర్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు ముంబై ఇండియన్స్ ఇతన్ని సొంతం చేసుకుంది. గత సంవత్సరం గజన్ఫర్ కేకేఆర్లో ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన కర్ణ్ శర్మ తర్వాత ముంబై క్యాంపులో అతను రెండవ స్పెషలిస్ట్ స్పిన్నర్గా చేరాడు.
Read Also: Paperless legislative system: ఇక, పేపర్ లెస్ శాసన వ్యవస్థ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో ఒప్పందం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మెగా వేలంలో రూ. 50 లక్షలతో బేస్ ప్రైస్ తో ఉండగా.. అతని కోసం పోటాపోటీగా బిడ్డింగ్ జరగడంతో భారీ ధరకు రూ. 4.80 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. పాక్టియాలో జన్మించిన ఘజన్ఫర్ ఇంతవరకు ఐపీఎల్ లో ఆడలేదు. అతని కెరీర్లో ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్లలో.. రెండు ఫోర్-వికెట్ల హాల్లతో 29 వికెట్లు తీసుకున్నాడు. 8 వన్డేలు ఆడి 4.36 ఎకానమీ రేటుతో 12 వికెట్లు తీశాడు.
Read Also: Maharashtra Next CM: ఏక్నాథ్ షిండే మళ్లీ సీఎం కావడానికి ఈ 6 కారణాలను వివరించిన శివసేన!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!