MLA Prasannakumar Reddy: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Prasannakumar Reddy: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాడే తప్ప ఎప్పుడు కూడా సింగిల్గా వచ్చింది లేదన్నారు. సింహం సింహమే.. జగన్మోహన్ రెడ్డి పేరు చెపితే సింహం గుర్తుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎవరితో పొత్తులు లేకుండా సింగిల్గా వస్తాడని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య ఉంటాడు.. ప్రజలం కష్ట సుఖాలు తెలుసుకుంటాడన్నారు. ఎన్నికల్లో పోరాడాలంటే ఏకపక్షంగా ఒంటరిగా రావాలన్నారు.
Read Also: Yogi Government: 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
రకరకాల పొత్తులతో ప్రజల్లోకి వచ్చి గెలవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు సంగతి తెలిసిందేనని.. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవటం వాళ్లకు విడాకులు ఇవ్వటం.. మళ్లీ కొత్త సంబంధం కోసం ఎదురు చూడటమంటూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, సీపీఎం, సీపీఐలతో కాపురం చేశాడని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటపడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకుని పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉద్దేశంతో నానా అవస్థలు పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!