Siva Prasad Reddy: మెగా పేరెంట్స్ డే ప్రచారానికి తప్ప.. ప్రయోజనం ఏమైనా ఉందా?
- ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
- 44,303 పాఠశాలల్లో ఒకేరోజు మీట్
- మెగా పేరెంట్స్ డే వలన ఉపయోగం ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పేరెంట్స్ డే ప్రచారానికి తప్ప ప్రయోజనం ఏమైనా ఉందా? అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని ప్రచారాల కోసం ఖర్చు చేశారని మండిపడ్డారు. కొంత మంది తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇచ్చి కార్యక్రమం నిర్వహించారని ఎద్దేవా చేశారు. టీడీపీ చర్యల వలన పిల్లలు బడికి కాకుండా.. పనికి వెళ్తున్నారన విమర్శించారు. విద్యా విధానంలో ప్ప్రభుత్వం చేపట్టే విధివిధానాలను తల్లిదండ్రులకు చెప్పలేకపోయారని శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శనివారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మీట్ నిర్వహించారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్పై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ‘మెగా పేరెంట్స్ డే వలన ఉపయోగం ఏమిటి?. విద్యా విధానంలో టీడీపీ చేసిన మేలు ఏమైనా ఉందా?. మెగా పేరెంట్స్ డే ప్రచారానికి తప్ప.. ప్రయోజనం ఏమైనా ఉందా?. ప్రభుత్వ ధనాన్ని ప్రచారాల కోసం ఖర్చు చేశారు. కొంత మంది తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇచ్చి కార్యక్రమం నిర్వహించారు. అమ్మఒడి, పాఠశాలలో ఇబ్బందులు ప్రశ్నించకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. టీడీపీ చర్యల వల్ల పిల్లలు బడికి కాకుండా.. పనికి వెళ్తున్నారు’ అని మండిపడ్డారు.
Also Read
- INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
‘మీటింగ్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పారు, ఆ విషయం తల్లిదండ్రులకు తెలీదా?. విద్యా విధానంలో ప్ప్రభుత్వం చేపట్టే విధివిధానాలను తల్లిదండ్రులకు చెప్పలేకపోయారు. ఆరు నెలల కాలంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినట్లు ఏ ప్రభుత్వం వైఫల్యం చెందలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరుడుగా, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని ప్రచారం మాత్రమే చేస్తున్నారు. ప్రశ్నించే పార్టీగా చెప్పే పవన్ కళ్యాణ్ విద్యా విధానం గురుంచి ఎందుకు చెప్పలేదు. తమ కూటమి ప్రభుత్వంలో విద్యా విధానం సరిగా లేదని ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు. పదవులు, ఆస్తులు, రాజకీయ భవిష్యత్పై ఉన్న శ్రద్ద విద్యార్థులపై లేదు’ అని శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!