Yarlagadda VenkatRao: ఇందిరానగర్లో యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాపులపాడు పట్టణంలోని ఇందిరానగర్ లో గడప గడపకు ప్రజాగళం పేరుతో గన్నవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందిరానగర్ లో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ.. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు చేకూరే ప్రయోజనాలను వివరించారు. మొదటి ఓటు గాజు గ్లాసు గుర్తుకు వేసి వల్లభనేని బాలశౌరిని ఎంపీగా, రెండవ ఓటు సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు.
Read Also: Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు షాక్.. పిటిషనర్కు భారీ జరిమానా
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ఈ కార్యక్రమంలో చలమలశెట్టి రమేష్, దయాల రాజేశ్వరరావు, అట్లూరి శ్రీనివాసరావు, చిరుమామిళ్ల సూర్యం, మూల్పూరి సాయి కళ్యాణి, గుండపనేని ఉమా వరప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ, వేగిరెడ్డి పాపారావు, పుట్టా సురేష్, మేడేపల్లి రమ, వడ్డిల్లి లక్ష్మీ, వల్లభనేని నాగమణి, బేతాళ ప్రమీలారాణి, వడ్డీ నాగేశ్వరరావు, షేక్ అహ్మద్, శ్రీపతి శిరీష, చలసాని శ్రీనివాసరావు, చింతల అప్పారావు, మజ్జిగ నాగరాజు, కలపాల కుమార్, గార్లపాటి రాజేశ్వరరావు, వరిగంజి కిషోర్, దాసరి బెనర్జీ, వీరమాచనేని సత్యప్రసాద్, షేక్ సత్తర్, చీలి ఆనంద్, పరసా కృష్ణప్రసాద్, ముత్యాల సువర్ణ రాజు, యర్రంశెట్టి సతీష్, నోముల శ్రీరాములు, కర్రా ప్రసాద్ పాల్, తాడిశెట్టి శ్రీను, కడవకొల్లు రాజేష్, కడవకొల్లు నాగరాజు, చెడుగొండి శివ శంకర్, బేతా శేషు, రావులపాటి భాను, తుమ్మల బ్రహ్మాజీ, మొవ్వ వేణుగోపాల్, కొండేటి నాగరాజు, కాటూరు విజయ్ భాస్కర్, తూమాటి సాంబశివరావు, చంద్రమౌళి, లావేటి వెంకటేశ్వరరావు, యజ్జువరపు శ్రీనివాసరావు, కాండ్రు అజయ్, భార్గవ్, సూర్యవతి, లక్ష్మీ ప్రసన్న, అర్జున్, శివలీల, మన్నన, సృజనీ, జయరాణి బీజేపీ నాయకులు తోట మురళీధర్, ఫణి కుమార్, సింగవరపు భాస్కర్ గణేష్, పల్నాటి విద్యాసాగర్, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?