IAS Officer: మాజీ ఐఏఎస్ని చుట్టుముట్టిన ఈడీ.. 42 కోట్ల 85 లక్షల నగదు స్వాధీనం..
- మాజీ ఐఏఎస్ ఇంటి నుంచి రూ.42 కోట్ల 85 లక్షల నగదు స్వాధీనం.
- మాజీ ఐఎఎస్ అధికారి మొహిందర్ సింగ్ కమలం ప్రాజెక్టు నిర్వాహకులతో కుమ్మక్కు.
- సన్నిహితుడైన ఆదిత్య ఇంట్లో కూడా రూ.5 కోట్ల విలువైన వజ్రాలు లభ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Officer: మాజీ ఐఏఎస్ ఇంటి నుంచి రూ.42 కోట్ల 85 లక్షల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. బిఎస్పి ప్రభుత్వంలో తన ప్రాభవాన్ని నెలకొల్పిన మాజీ ఐఎఎస్ అధికారి మొహిందర్ సింగ్ కమలం ప్రాజెక్టు నిర్వాహకులతో కుమ్మక్కయ్యారని ఈడీ రైడ్లో లభించిన పత్రాల ద్వారా కూడా స్పష్టమైంది . అందరూ దీని కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చండీగఢ్ లోని అతని ఇంట్లో లభించిన పత్రాలు.., మొహిందర్ సింగ్ తోపాటు చాలా మంది వ్యక్తులను బహిర్గతం చేస్తున్నాయని కూడా ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ పత్రాల ఆధారంగా, 2011 సంవత్సరంలో నోయిడా డెవలప్మెంట్ అథారిటీలో పోస్ట్ చేయబడిన మరికొందరు ఉద్యోగుల వివరాలను ఈడీ ఇప్పుడు సేకరిస్తోంది.
Delhi : కేజ్రీవాల్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి, నేడు సీఎంగా అతిషి ప్రమాణం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మెమోరియల్ కుంభకోణంలో మొహిందర్ సింగ్ పేరు రావడంతో దర్యాప్తు ఊపందుకున్నప్పుడు, అతను ఆస్ట్రేలియాకు వెళ్లాడని అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత అక్కడి నుంచి తిరిగొచ్చారు. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, మొహిందర్ సింగ్ సంబంధించి అనేక ప్రదేశాలు వెల్లడయ్యాయి. మొహిందర్ కు సన్నిహితుడైన ఆదిత్య ఇంట్లో కూడా రూ.5 కోట్ల విలువైన వజ్రాలు లభించాయని అధికారులు తెలిపారు. చండీగఢ్ లోని మొహిందర్ సింగ్, మీరట్ లోని ఆదిత్య ఇంట్లో దొరికిన వజ్రాలు ఎక్కడికి తీసుకెళ్ళారనే దానిపై అస్పష్టమైన సమాధానం లభించిందని ఈడీ వర్గాలు తెలిపాయి. మొహిందర్ సింగ్కు చెందిన ఇద్దరు ఇంటి పనివాళ్లను కూడా ఈడీ విచారించింది. ఈ కేసులో రెండు రోజుల పాటు మీరట్, గోవా, చండీగఢ్, ఢిల్లీలో ఈడీ దాడులు నిర్వహించింది.
PM Modi : మూడురోజుల పాటు అమెరికా పర్యటనకు ప్రధాని.. క్వాడ్ సమ్మిట్లో పాల్గొననున్న మోదీ
ఈడీ రైడ్ తర్వాత మొహిందర్ సింగ్ కష్టాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మెమోరియల్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ కూడా ఆయనకు విచారణకు నోటీసు ఇవ్వబోతోంది. విజిలెన్స్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మొహిందర్ చాలా కాలంగా ఆస్ట్రేలియా వెళ్లాడు. అప్పటి నుంచి అతని జాడ లేదు. ఇప్పుడు అతను ఇండియాకు తిరిగొచ్చినట్లు తెలిసింది. అందువల్ల, స్మారక స్కామ్లో అతన్ని విచారించనున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలా కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!