PM Modi: భారత్లో ఒలింపిక్స్పై ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. 2036లో ఒలింపిక్స్ను నిర్వహించేందుకు ఇండియా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ గేమ్స్పై మాట్లాడారు. మరికొన్నేళ్లలో భారత్లో తొలి ఒలింపిక్స్ను చూడబోతున్నామని ప్రకటించారు. హర్యానా, సోనిపట్ల యువత స్వర్ణం గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: ఇవి తాగితే మీ వెంట్రుకలు త్వరగా తెల్లగా కావు..
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
తాను హర్యానా రోటీ తిన్నానని.. ఈ రాష్ట్ర తల్లులు మరియు సోదరీమణులకు రుణపడి ఉన్నానని చెప్పారు. ఈ రుణాన్ని తన కృషితో తీర్చుకుంటానని ప్రధాని ప్రకటించారు.
ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఇండియా ప్రయత్నిస్తుందని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ గతంలో తెలిపారు. ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించామని.. 2030లో యూత్ ఒలింపిక్స్కు, 2036లో ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
#WATCH | Haryana: Prime Minister Narendra Modi says, "…India is already working on a plan to host the 2036 Olympics in India. In a few years, we will see the first Olympics in India…In that, we will see the youth of Haryana and Sonipat winning gold…" pic.twitter.com/YqPTJP98xg
— ANI (@ANI) May 18, 2024
- Tags
- 2036 Olympics
- Host
- india
- plan
- PM Modi
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!